తెలుగు వార్తలు » Delhi Government
Delhi Schools:కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూత పడ్డాయి. అన్లాక్ ప్రక్రియలో భాగంగా అన్ని రంగాలు తెరుచుకున్నప్పటికీ, విద్యాసంస్థలు...
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి త్వరలో విముక్తి కలుగుతుందన్న వార్తల నేపథ్యంలో అయా దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందుగా ఎవరెవరికీ వ్యాక్సిన్ అందించాలన్న దానిపై కసరత్తు మొదలు పెట్టాయి.
ప్రపంచదేశాలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పడప్పుడే వదిలేలా లేదు. చిన్నా పెద్ద అన్నీ తేడా లేకుండా అందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఢిల్లీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కానుకలు ప్రకటించింది.
లాక్ డౌన్ కారణంగా ఆదాయం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారులకు ఢిలీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కార్యకలాపాలు..
అర్హులకు రేషన్ సరుకులను ఇంటి వద్దకే పంపిణీ చేయడానికి ప్రత్యేక పథకాన్ని ప్రారంభించబోతోంది ఢిల్లీ సర్కార్. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మంగళవారం రోజున మంత్రివర్గం ఆమోదించింది. ఈ పథకానికి ‘ఘర్ ఘర్ రేషన్ యోజన’ అని పేరు పెట్టారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈ పథకం వెంటనే అమల్లోకి వచ్చేలా చర్యలను తీసుకుంటున్న�
లడ్లీ స్కీమ్ గడువును మరో రెండు నెలలపాటు పొడిగిస్తూ.. ఢిల్లీ సర్కార్ నిర్ణయించింది. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఈ మేరకు ఒక నోటికేషన్ జారీ చేసింది. దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో..
ఢిల్లీలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తుంది. రోజురోజుకీ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కరోనా రోగులను పశువులకన్నా హీనంగా చూస్తున్నారని..
దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ హెల్త్ సెంటర్లో కరోనా కలకలం రేగింది. అందులోని ఓ ఫార్మసిస్ట్కు కరోనా పాజిటివ్గా తేలింది.
లాక్డౌన్ ను సుదీర్ఘ కాలం కొనసాగించడం సాధ్యంకాదంటూ స్వయంగా అక్కడి ముఖ్యమంత్రే ప్రకటించారు. దీని వల్ల ఆదాయం దారుణంగా పడిపోయిందన్నారు. అయితే లాక్ డౌన్ వల్ల సత్ఫలితాలు వచ్చాయని చెప్పారు.