Fire Accident: దేశ రాజధాని ఢిల్లీ(Delhi )లో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. గోకుల్పురి(Gokalpuri)లోని గుడిసెలలో (jhuggis) చెలరేగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరికొందరికి కాలిన గాయాలు అయ్యాయి..
Delhi Fire Accident: అగ్ని ప్రమాదాలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. నిర్లక్ష్యం కారణంగా జరిగిన అగ్ని ప్రమాదాల కారణంగా భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో
దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రాత్రి మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రోహినీ ప్రాంతంలోని షహబాద్ డెయిరీ ఎరియాలో అకస్మాత్తుగా అగ్నిప్రమదం చోటుచేసుకుంది. దీంతొ వెంటనే అక్కడి స్థానికులు..
దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటికే ఢిల్లీలో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నిత్యం ఎక్కడో ఓ చోట.. ఏదో ఓ ప్రమాదం చోటుచేసుకుంటుంది. తాజాగా..
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నరేలా ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫ్యాక్టరీలో సిలిండర్ పేలడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. పక్కనే ఉన్న రెండు ఫ్యాక్టరీలకు ఈ మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. దాదాపు 22 ఫైరింజన్లతో మంటలను అ
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. అంటారు కదా.. సరిగ్గా ఇలాగే జరిగింది ఢిల్లీ నగరంలో. ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో 43 మంది చనిపోయిన ఉదంతం ఢిల్లీ ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. ఢిల్లీ అనాజ్ మండి అగ్నిప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, నగర పోలీస్ కమిషనర్కు, ఎన్.డ�