తెలుగు వార్తలు » delhi dharna
రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం చెరోదారిలో ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తెలంగాణలో అధికారపార్టీ టిఆర్ఎస్ నేతలు ఓ అడుగు ముందుకేసి పార్లమెంటు భవనం ఎదుట ధర్నా చేసి ప్రధాని దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతలు, ఎంపీలు ఇప్పటి దాకా కేవలం అభ్యర్థనలకే పరిమితమయ్యారు. కానీ తాజాగా ఇద్దరు సీ
తెలంగాణలో రెండు ప్రధాన పార్టీల మధ్య నిధుల చిచ్చు రగులుకొంది. కేంద్రం నుంచి దాదాపు 30 వేల కోట్లు నిధులు తెలంగాణకు రావాల్సి వుందని తెలంగాణ రాష్ట్ర సమితి అంటుంటే టిఆర్ఎస్ నేతలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని బిజెపి ఎంపీలు ఎదురు దాడి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి జీఎస్టీ సహా పలు రకాల కేంద్ర ని