తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒక బిల్డింగ్ టెర్రస్పై నుంచి 30 ఏళ్ల మహిళ రోడ్డుపై పడింది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉనట్లు వైద్యులు తెలిపారు.
సోషల్ మీడియా(Social Media).. నేరాలకు అడ్డాగా మారుతోంది. కరోనా కారణంగా వచ్చిన విపరీతమైన మార్పులతో ఇప్పుడు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్ దర్శనమిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ...
ప్రస్తుత కాలంలో ఆత్మహత్యలు ఫ్యాషన్ గా మారిపోయాయి. చిన్న చిన్న కారణాలకే యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. తాజాగా గురువారం ఉదయం ఓ బాలిక దిల్లీలోని...
ఆమెతో పరిచయమై నాలుగేళ్లు అయింది. ఆ పరిచయం వారిద్దరి మధ్య సాన్నిహత్యంగా మారింది. వారిద్దరూ కలిసి ఓ హోటల్ కు వెళ్లారు. గదిలో ఉన్న సమయంలో మహిళకు నిరంతరాయంగా..
సమాజంలో మంచి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న అతను తన ప్రబుద్ధిని బయటపెట్టాడు. మ్యాట్రిమోని సైట్ ద్వారా పరిచయమైన ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె స్పృహతప్పి...
చిన్నారులు ఇంటి నుంచి అదృశ్యమైతే తల్లిదండ్రుల వేదనను మాటల్లో చెప్పలేం. అనుక్షణం వారి గురించే ఆలోచిస్తూ తీవ్రంగా కుంగిపోతారు. వారి ఆచూకీ తెలుసుకునేందుకు..
దేశ రాజధాని ఢిల్లీ(Delhi) శివారు సీమాపురి ప్రాంతంలో అనుమానాస్పద బ్యాగ్ తీవ్ర కలకలం రేపింది. ఓ గదిలో ఉన్న బ్యాగ్లో భారీగా పేలుడు పదార్ధాలు ఉన్నట్టు తెలుస్తోంది...
సమాజంలో మానవ విలువలు నానాటికీ దిగజారిపోతున్నాయి. మానవత్వం మరిచి కొందరు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా దిల్లీలో జరిగిన ఓ ఘటన విస్తుపరుస్తోంది. వయసు భేదం మరిచిన..