తెలుగు వార్తలు » Delhi court
Farmers Protest: కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ మూడు వ్యవసాయ చట్టాలు, రైతులు చేస్తున్న ఆందోళనపై సుప్రీం...
జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఎ) చీఫ్ అజిత్ దోవల్ కుమారుడు వివేక్ దోవల్ కి కాంగ్రెస్ నేత జైరాం రమేష్ క్షమాపణలు చెప్పడంతో ఓ పరువునష్టం కేసు క్లోజయింది. వివేక్ ఆధ్వర్యంలో నడుస్తున్న..
ఢిల్లీలో తబ్లీఘీ జమాత్ ఈవెంట్ కు హాజరైన 36 మంది విదేశీయులూ నిర్దోషులేనని ఢిల్లీ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. గత మార్చిలో ప్రబలిన కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శక సూత్రాలను..
ఆప్ నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా ప్రకటించడంతో ఆయనపై దాఖలైన క్రిమినల్ డిఫమేషన్ (పరువునష్టం) కేసును ఢిల్లీ కోర్టు క్లోజ్ చేసేసింది.
కోవిడ్ నివారణకు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం అదేపనిగా ప్రజలకు రాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేయించడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పు పట్టింది. ఈ టెస్టులు చాలావరకు తప్పుడు నెగెటివ్ ఫలితాలను చూపుతున్నాయని..
సస్పెండయిన ఆప్ నేత తాహిర్ హుసేన్ బెయిలు పిటిషన్ ని ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. ఈశాన్య ఢిల్లీలో గత్త ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల కేసులో తనను అక్రమంగా ఇరికించారని, తనకు బెయిలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరాడు.ఈ మేరకు గత నెల 29 న పిటిషన్ వేశాడు. అయితే దీన్ని కోర్టు తోసిపుచ్చింది. సీఏఏకి వ్యతిరేకంగా ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన
దేశ రాజధాని ఢిల్లీలో షహీన్బాగ్లో సీఏఏకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల గురించి తెలిసిందే. నిరసనలతో ప్రారంభమై.. హింసాత్మక రూపాన్ని దాల్చాయి. ఈ షహాన్ బాగ్ ప్రాంతంలో గత ఫిబ్రవరి 1వ తేదీన కపిల్ బైసలా అనే గుజ్జర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.. గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చే�
ఢిల్లీ అల్లర్ల సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ మృతికి కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేత తాహిర్ హుసేన్ ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. అంకిత్ శర్మ మృతి కేసులో నిందితుడైన ఈయన పోలీసుల ముందు లొంగిపోయేందుకు రెడీ అయ్యాడు.
ఢిల్లీలోని పటియాలా కోర్టు ఈ డెత్ వారెంట్ను జారీ చేసింది. ఈ వారెంట్తో నలుగురు దోషులకు ఉన్న న్యాయమార్గాలన్నీ మూసుకుపోయాయి. దీంతో ఉరిశిక్ష నుంచి బయటపడాలని భావించిన నలుగురు దోషులకు కోర్టులో చుక్కెదురైంది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార ఘటన కేసులో.. దోషులకు ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ.