Govt Employees: ఎప్పటి నుంచో ఢిల్లీ కాలుష్యం కొరల్లో చిక్కుకుని ఇబ్బందులకు గురవుతోంది. కాలుష్యం కారణంగా సరి బేసి సంఖ్య విధానం ప్రవేశపెట్టినా పరిస్థితి ఏ మాత్రం అదుపులోకి..
Punjab Elections 2022: అక్రమ మైనింగ్ ఆరోపణలపై క్లీన్ చిట్ పొందిన పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్..
గుజరాత్ జునాగఢ్ జిల్లాలో బుధవారం సాయంత్రం 10 మంది ఆప్ నేతలపై దాడి జరగడాన్ని ఈ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఈ ఎటాక్ వెనుక బీజేపీ హస్తం ఉందన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. చండీ గడ్ లో రేపు తాను ప్రెస్ మీట్ పెడతానని కేజ్రీవాల్ ప్రకటించగా ..ఇందుకు పంజాబ్ ప్రభుత్వం మొదట అనుమతిని నిరాకరించింది.
2022 లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లకూ తాము పోటీ చేస్తామని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ రాష్ట్ర అసెంబ్లీలో 182 సీట్లు ఉన్నాయి. ఒక మోజు పర్యటనకు గాను సోమవారం అహమ్మదాబాద్ కు వచ్చిన ఆయన..