తెలుగు వార్తలు » Delhi Capitals vs Royal Challengers Bangalore
ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా సోమవారం రాత్రి మరో రసవత్తరమైన పోరు జరిగింది. అబుదాబి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరరు నిర్ణీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోటీ రసవత్తరంగా సాగుతున్నది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 153 పరుగుల టార్గటె ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఓపెనర్ శిఖర్ ధావన్(54) హాఫ్ సెంచరీ సాధించాడు...
అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతోన్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ మోస్తారు స్కోరు చేసింది.
టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రహానె, అక్షర్ పటేల్, డేనియల్ శామ్స్ తుది జట్టులోకి వచ్చినట్లు శ్రేయస్ పేర్కొన్నాడు. మరోవైపు బెంగళూరు జట్టులోనూ మార్పులు జరిగినట్లు
ఐపీఎల్ -13 సీజన్ మెగా క్రికెట్ లీగ్ కీలక దశకు చేరుకుంది. లీగ్ దశలో ఇంకా రెండు మ్యాచ్లే మిగిలి ఉండడంతో ప్లేఆఫ్స్ చేరుకునే జట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరికాసేపట్లో ఢిల్లీ, బెంగళూరు తలపడుతుండగా, మంగళవారం ముంబయి, హైదరాబాద్ పోటీపడుతున్నాయి...