షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ పృథ్వీ-2 పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని బాలాసోర్లోని ఐటీఆర్ లాంచింగ్ కాంప్లెక్స్-3 నుంచి బుధవారం రాత్రి 7.40 గంటలకు డీఆర్డీవో మిస్సైల్ను పరీక్షించగా..
Shoot on Sight Orders: శ్రీలంకలో పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. ఉగ్ర నిరసనకారులను ఆపడానికి, హింసను అరికట్టడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశ భద్రతపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 15 స్వదేశీ లైట్ అటాక్ హెలికాప్టర్ల (ఎల్సిహెచ్) కొనుగోలుకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన భద్రతపై కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.
Sainik Schools approved by Defence Ministry: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే నడుస్తున్న సైనిక్ స్కూల్స్తోపాటు కొత్తగా 21 పాఠశాలలకు ఆమోదం తెలుపుతూ.
అరుణాచల్లో చైనా ఆగడాలకు త్వరలో చెక్ పెట్టనుంది ఇండియా. ఎలాంటి ప్రతికూల వాతావరణంలో అయినా అత్యంత వేగంగా బలగాలను తరలించే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది.
భారత సైన్యాన్ని బలోపేతం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఏకే 203 అసాల్ట్ రైఫిల్కు సంబంధించి దాదాపు రూ.5000 కోట్ల డీల్కు రక్షణ మంత్రిత్వ..
మయన్మార్ లో సైనిక కుట్ర జరిగినప్పటి నుంచి 8 వేలమందికి పైగా ఆ దేశస్థులు, శరణార్థులు ఇండియాకు చేరుకున్నారని ప్రభుత్వం తెలిపింది. వీరిలో అయిదున్నర వేలమందిని ఆ దేశానికి తిప్పి పంపివేశామని, ఇంకా రెండున్నర వేలమంది ఇప్పటికీ ఇండియాలో
ASC Center South Recruitment 2021: భారత రక్షణ శాఖ పరిధికి చెందిన ఏఎస్సీ సెంటర్ సౌత్ -2 ఏటీసీలో ఖాళీగా ఉన్న గ్రూస్ సీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 100 ఖాళీలను...
దేశీయ ఆయుధ పరిశ్రమకు మరింత ఊతమిచ్చే దిశగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 108 రకాల రక్షణ ఉపకరణాల దిగుమతిపై నిషేధం.
భూతలం నుంచి గగనతల లక్ష్యాన్ని ఛేదించే మిసైల్ ప్రయోగాన్ని ఇండియా విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా బాలాసోర్ లోని ప్రయోగకేంద్రం నుంచి 'క్విక్ రియాక్షన్ సర్ ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టం'