తెలుగు వార్తలు » Deer
కరోనా కాలంలో కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో వాహనాల రాకపోకలు కాస్త తగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అడవిలో ఉన్న జంతువులన్నీ రోడ్లపైకి.. గ్రామాల్లోకి వస్తున్నాయి. తాజగా..
అతి పొడవైన పైథాన్ ఒక్కసారిగా జింక పిల్లను చుట్టేసింది. కొండ చిలువకు ఆహారమయ్యే ప్రాణాపాయస్థితి నుంచి జింక క్షేమంగా బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తిరుమల మెట్ల మార్గంలో చిరుత కలకలం సృష్టించింది. సోమవారం చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలోని 270 మెట్టు వద్ద ఒక దుప్పిని చిరుత చంపి తినింది. మెట్లపై రక్తపు మరకలు చూసిన భక్తులు షాక్కి గురయ్యారు. వెంటనే స్థానిక అటవీశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే వారు ప్రమాద స్థలానికి చేరుకుని దుప్పిని.. తీ
అమెరికాలో మంచు బీభత్సం సృష్టిస్తోంది. పలు ప్రాంతాల్లో 20 అంగుళాల మేర మంచు పేరుకుపోతోంది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో స్థానిక ప్రజలు గజగజలాడిపోతున్నారు. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే ఇక మూగజీవాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మంచు ప్రాంతమైన వ్యోమింగ్ రాష్ట్రంలోని డేనియల్ పట్టణంలో ఓ జింక నీరు తా
ప్లాస్టిక్పై ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఎన్ని అవగాహనలు తీసుకొస్తున్నా.. వాటి వినియోగం మాత్రం ఆగడం లేదు. అంతేకాకుండా.. పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ని బ్యాన్ కూడా చేశారు. ముఖ్యంగా.. హైదరాబాద్ వంటి మహా నగరాల్లో.. ప్లాస్టిక్ వినియోగం దారుణంగా ఉంది. ఆ ప్లాస్టిక్ తిని ఇప్పటికే పలు ఆవులు మృత్యువాత పడ్డాయి. తాజాగా.. ఈ ప్లాస్టి�
భారీ కొండచిలువ కొలనులో మాటువేసి ఓ లేడిని అమాంతం పట్టేసి చుట్టేసిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొండ చిలువలు ఆహారం కోసం వేటాడేటప్పుడు ఎలా మెరుపు దాడి చేస్తాయో..ఆ వీడియోలో కళ్లకు కట్టినట్టు కనిపించింది. మహారాష్ట్రకు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి ఒకరు ఈ నెల 21న తన ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియో పోస్ట్ చేశారు. అ
యాదాద్రి జిల్లాలో జింకల వేట కలకలం రేపుతోంది. మోత్కూరు మండలం కొండాపురంలో జింకను చంపి తిన్నట్టు ఆధారాలు కనిపించాయి. స్థానిక ప్రాంతంలో జింక ఎముకలను గుర్తించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ ప్రాంతంలో దొరికిన ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారులు ల్యాబ్కు పంపారు. గ్రామస్తులు చెబుతున్నదాని బట్టి అడవిలో �