తెలుగు వార్తలు » debarred
నల్గొండ: ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కి పాల్పడి 49 మంది విద్యార్ధులు డిబార్ కాబడ్డారు. నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోని పరీక్షా కేంద్రాల్లో స్కవాడ్ తనిఖీలు చేయగా డిండిలో 21, కొండమల్లేపల్లిలో 9, చింతపల్లిలో 11,నల్లగొండ, యాదాద్రిలో నలుగు విద్యార్ధులు కాపీ కొడుతూ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో వీరిని అధికారుల�