తెలుగు వార్తలు » Death Toll
టర్కీ, గ్రీస్, బల్గేరియా దేశాలను భారీ భూకంపం వణికించింది. ఏజియన్ సముద్రంలో సంభవించిన భూకంపం కారణంగా సునామీ కూడా సంభవించింది. టర్కీలోని మెట్రోపాలిటన్ నగరమైన ఇజ్మిర్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. టర్కీలో భూకంపంధాటికి ఇప్పటివరకూ 14 మంది మృతిచెందారు. మరో 450 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చ�
మహారాష్ట్రలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 43 వేలు దాటింది. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 7,347 కరోనా కేసులు, 184 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,32,544కు, మరణాల సంఖ్య 43,015కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 13,247 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వార
థాయిలాండ్లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును రైలు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 17 మంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. రైలు ఢీకొన్న వేగానికి బస్సు నుజ్జునుజ్జయ్యింది. శిథిలాలు, మృతదేహాలు రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడ్డాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంద�
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గిపోయాయి. గత కొద్దిరోజులుగా గణనీయంగా పెరిగిన కేసులు క్రమంగా తగ్గితూవస్తున్నాయి.
తమ దేశంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తుంటే.. డ్రాగన్ కంట్రీ మాత్రం ప్రపంచచూపు మరల్చేందుకు గల్వాన్ లోయను వాడుకుంది.
మహారాష్ట్రలో పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరగుతుంది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా కొత్తగా 10,320 మందికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా వ్యాప్తిలో ఆది నుంచి ముందు వరుసలో ఉన్న బ్రెజిల్ కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు కరోనా మహమ్మారి విళయతాండవాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే దీని బారినపడి 83వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 14.5 లక్షల మంది ఆస్పత్రి పాలయ్యారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఈ వైరస్ ధాటికి అల్లాడిపోతోంది. తాజాగా.. గడిచిన 24 గంటల్లో ఇక్కడ రికార్డు స్థాయిలో మరణాల సంఖ్య నమోదైంది. దాదాపు రెండు వేల మంది
కరోనా మహమ్మారి దేశంలో చాప కింద నీరులా వ్యాపించింది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 13కి చేరింది. ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర నుంచే అత్యధికంగా 335 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. �
ప్రచ్ఛన్న యుద్ధ కలం నుంచి ఆ దేశం మధ్య ఆసియా ప్రాంతంలో అత్యంత కీలకం. దక్షిణాసియా దేశాలకు యూరోపా దేశాలకు మధ్య వారధి ఆ దేశం. కానీ ఇపుడు ఆ దేశం ఒక యుద్ధ ప్రయోగశాలగా మారిపోయింది. మారిపోయింది అనడం కంటే ఆలా మార్చారు అనడం బెటర్. ఎందుకంటే ప్రచ్ఛన్న యుద్ధ కలంలో యుద్ధోన్మాదంతో రంకెలేసిన అగ్ర రాజ్యం ఇపుడు పైకి శాంతి ప్రవచనాలను వల్