అమెరికాలో గన్ కల్చర్ నానాటికీ పెరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి కాల్పుల మోత మోగింది. యూఎస్ టెక్సాస్ ఘటన మరువక ముందే.. పశ్చిమ మేరీ ల్యాండ్లోని స్మిత్బర్గ్లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.
సాధారణంగా న్యాయం చేసేందుకు పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు ఉన్నాయి. అయితే గిరిజన ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ గ్రామ పెద్దలదే పెత్తనం నడుస్తోంది. ఎలాంటి అవగాహన లేకుండా ఇష్టా రాజ్యంగా తీర్పు అమలు చేస్తుంటారు.
జవహర్ కే గ్రామంలోని ఓ దేవాలయం సమీపంలో సిద్ధూపై కాల్పులకు తెగబడ్డారు దుండగులు. అతనిపై కనీసం 10 రౌండ్లకు పైగా కాల్పులు జరిగినట్టు తెలిసింది. మాన్సాలోని సివిల్ ఆసుపత్రిలో అతడు మరణించినట్లు ప్రకటించారు.
చనిపోయిందనుకున్న శిశువులో కదలికలు చూసి ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఆనందంతో బిడ్డను తీసుకొని ఆస్పత్రికి పరుగెత్తారు. ఈ విచిత్ర సంఘటన జమ్ముకాశ్మీర్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే...
Human Bodies Frozen: ఎవరైనా చనిపోతే.. ఒకటి లేదా రెండు రోజుల్లో అంత్యక్రియలను నిర్వహిస్తారు. ఆధునిక పరికరాలను ఉపయోగించి వారం లేదా 10 రోజుల వరకు డెడ్ బాడీని ఉంచుతారు. కానీ ఇక్కడ మాత్రం
Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు (Road Accident) జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇంకా జరుగుతూనే ఉన్నాయి...
వన్యప్రాణులను వేటాడేందుకు బృందంగా అడవికి వెళ్లారు. రాత్రి చీకటి సమయం కావడంతో వేరే వేటగాళ్లు ఏర్పాటు చేసి విద్యుత్ తీగలకు తగులుకున్నారు. ఒకరికి స్వల్ప విద్యుదాఘాతమైంది. గమనించిన మరో వ్యక్తి బాధితుడిని కాపాడేందుకు...
Suryapet Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అజాగ్రత్త, ఓవర్టెక్, మద్యం తాగి వాహనాలు నడపడం, తదితర కారణాల వల్ల అమాయకులు బలవతున్నారు..
అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో చిన్నారులు సహా పలువురు చనిపోయారు. ఈ ఇంట్లో 26 మంది నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు.