తెలుగు వార్తలు » dead
బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఆ రెండు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒక పార్టీ కార్యకర్తలపై మరో పార్టీ కార్యకర్తలు దాడులకు సైతం దిగుతున్నారు.
ఉగ్రవాదులు కాశ్మీర్ కు చెందిన పీడీపీ నేతను టార్గెట్ చేశారు. సోమవారం రోజున దాడికి తెగబడ్డారు. తుపాకి తూటాలను పేల్చారు.
చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తంబళ్లపల్లె మండలంలో కురవపల్లిలో వృద్ధ దంపతులు ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి దుర్మరణం పాలయ్యారు.
దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ సోకిన ప్రజలందరి ఖర్చులను భరించకూడదని నిర్ణయించింది.
భారత తొలి ఆస్కార్ విజేత, కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథైయా గురువారం ముంబైలోని తన స్వగృహంలో మృతి చెందారు. కొంతకాలంగా ఆమె అస్వస్థులుగా ఉన్నారు. ఆమె వయస్సు 91 ఏళ్ళు. 1983 లో రిలీజైన ‘గాంధీ’ చిత్రానికి గాను ఆమె ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఇండియాలోనే గాక విదేశాల్లో కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆమెకు మంచి పేరుంది. ఆమె మృతి పట్ల బా
కేరళలో ఏనుగుల వధపై దాఖలైన పిటిషన్ ను పురస్కరించుకుని సుప్రీంకోర్టు కేంద్రానికి, కేరళకు నోటీసులు జారీ చేసింది. ఏనుగులు, ఇతర వన్యమృగాల వధను నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని సీజేఐ బాబ్డే ఆధ్వర్యాన గల బెంచ్..ఈ నోటీసుల్లో ఆదేశించింది. కేరళలోని పలక్కాడ్ జిల్లాలో గత మే నెలలో పేలుడు పదార్థాలు నింప�
అనారోగ్యంతో బాధపడుతున్న కువైట్ రాజు షేక్ సబ అల్ అహ్మద్ (91) కన్నుమూశారు. ఈ విషయాన్ని అమిరీ దివాన్ డిప్యూటీ మినిస్టర్ షేక్ అలీ అల్ జర్రా అల్ సబ తెలిపారు.
కోవిడ్-19 తో తమిళ నటుడు రూబెన్ జే మృతి చెందారు. ఆయన వయస్సు 54 సంవత్సరాలు. లంగ్ క్యాన్సర్ సోకి చికిత్స పొందిన ఆయన ఇటీవలే కరోనా ఇన్ఫెక్షన్ కి గురయ్యారు. ఈ నెల 21 న శ్వాస తీసుకోవడంలో..
నటుడు ఆదిత్య సీల్ తండ్రి రవి సీల్ కరోనా వైరస్ తో మృతి చెందారు. ముంబై లోని ఆసుపత్రిలో కొన్నాళ్లుగా చికిత్స పొందుతూ వఛ్చిన ఆయన ఈ నెల 18 న మరణించారు...
వరకట్న పిశాచికి మరో అబల బలైంది. అత్తింటి వేధింపులు తాళలేక మూడేళ్ల కూతరుతో సహా బలవన్మరణానికి పాల్పడింది.