తెలుగు వార్తలు » DCP Raghuveer
సైబర్ నేరగాళ్లకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. రోజుకో కొత్త పథకంతో అమాయకులను మోసం చేసి పెద్ద మొత్తంలో దండుకుంటున్నారు. తాజాగా మరో సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. ఫ్యాన్సీ మొబైల్ నంబర్లు ఇప్పిస్తామంటూ ఓ వ్యాపారిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్లోని ఆదర్శ్ నగర్ కాలనీకి చెందిన ఓ వ్యాపారి మొబైల్కి మీకు ఫ్యాన్స
చిరంజీవి చిన్నల్లుడు హీరో కళ్యాణ్ దేవ్ని ఇన్స్ట్రాగ్రామ్లో కొంతమంది పోకిరీలు వేధిస్తున్నారు. తనతో పాటు తన కుటుంబంపై కూడా అసభ్యకరంగా పోస్టులు చేస్తున్నారంటూ సైబర్ క్రైం పోలీసులకు కళ్యాణ్ దేవ్ ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు హీరోను వేధించిన ఆకతాయులను గుర్తించామని తెలిపారు. ఆ పదిమంది అకౌంట్ల డ�