ప్రపంచంలోని నాన్నలందరికీ ఇదో ఉత్సవం. ఒకప్పుడు అమెరికాకే పరిమితమైన ఈ వేడుక ఇప్పుడు ప్రపంచమంతా పాకింది. నాన్నల కోసం పండుగ జరిపే సంప్రదాయం మొదలయ్యింది. ఫాదర్స్డే జరుపుకోవడం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది.
కూతురు, కొత్త కోడల మధ్య మధ్య డ్యాన్స్ పోటీ జరుగుతుండగా.. ఈ పోటీని ఇంటి పెద్ద అత్తగారు వీక్షిస్తుంది. కూతురు, కోడలు ఇద్దరూ పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్లు ఒకరితో ఒకరు పోటీపడుతూ.. స్టెప్స్ వేశారు.
ఆమె ఓ ఎమ్మెల్యే కూతురు. అయితే, ఆమె తన కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ ను జంప్ చేసింది. అంతటితో ఆగలేదు..అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగింది. నోటికి వచ్చినట్టుగా తిడుతూ అనుచితంగా ప్రవర్తించింది.
రైతులు గోమాతను దైవంగా భావిస్తారు. పూజలు చేస్తారు. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని పురాణాల కథనం.. ఆవును పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంపదలు లభిస్తాయని విశ్వాసం. సంతానం లేనివారికి..
ఇంటర్నెట్ లో.. ప్రతిరోజూ ఏదో ఒక ఫోటో లేదా ఏదో ఒక వీడియో నెటిజన్లను ఆకర్షిస్తూ.. చర్చలో నిలుస్తుంది. వాటిలో కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేవిగా ఉంటాయి. తాజాగా నెట్టింట ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది.
30 ఏళ్ల మహిళ ఏడుస్తున్నారనే కారణంతో పసికందుతో సహా రెండేళ్ల కొడుకును గొంతు నులిమి హత్య చేసి, ఆపై వారి మృతదేహాలను కాల్చివేసినట్లు నాందేడ్ పోలీసులు శుక్రవారం తెలిపారు.
ఇటీవలి కాలంలో గత కొద్దిరోజులుగా నవ వధువు మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇష్టంలేని పెళ్లి చేశారని ఒకరు, ప్రేమ పెళ్లి జరగలేదని మరోకరు ఇలా వరుసగా కొత్త పెళ్లి కూతుర్లు మరణించిన ఘటనలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
తమ కొడుకుని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా.. కోడలి జీవితంలో వెలుగులు నింపాలని భావించారు. తమ కోడలికి తల్లిదండ్రులుగా మారిపోయి.. రెండో వివాహం చేశారు.. తమ ఆస్తిని కూడా రాసిచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన ఓ మహిళకు పెళ్లయిన కొన్ని రోజులకే భర్త మరణించాడు. దీంతో తన కుమార్తెను ఎలాంటి బాధలు లేకుండా పెంచాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తనో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.