తెలుగు వార్తలు » Data Theft
ప్రముఖ సినీ నటి రాధాప్రశాంతి ఫోన్ నుంచి కీలక సమాచారం దొంగిలించారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రముఖ డిజైనర్ లక్ష్మీ తనకు జీఎస్టీ కార్డు ఇప్పిస్తానని చెప్పి.. తన బ్యాంకు వివరాలు, పాన్కార్డు, పాస్పోర్టు, రూ.25 వేల నగదు కూడా తీసుకున్నారని.. కానీ.. ఇప్పటివరకూ జీఎస్టీ కార్డు ఇప్పించలేదని పోలీసుల వద్�
హైదరాబాద్: ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా చౌర్యం కేసులో నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్ మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. డాటా చోరీ వ్యవహారంలో మాదాపూర్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అశోక్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే రంగారెడ్డి కోర్ట్ ఆయన బెయిల్ పిటిషన్ కొట్టివేసిం�
ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల సమరంలో వైసీపీ దూకుడు పెంచింది. గెలుపు గుర్రాల కోసం జగన్ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ లిస్ట్ను బట్టి అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి పోటీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించే అవకాశం ఉంది. కాగా.. కాకినాడలో వైసీపీ సమరశంఖారవ సభకు అన్ని ఏర్పాట్లు �
హైదరాబాద్ : ఐటీ గ్రిడ్స్ కేసులో ఆ సంస్థ సీఈవో అశోక్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. అశోక్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోత్ర కోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో పోలీసులు అశోక్కు ఇచ్చిన నోటీసులకు ఇప్పుడే వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇ
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం మొదలైంది. ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ ముమ్మరమైంది. ఇప్పటికే డేటా చోరీ వ్యవహారంతో ఏపీ, తెలంగాణ మధ్య నిప్పు, ఉప్పులా ఉంది. ఇప్పుడు మరో ఇష్యూ టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. అదే ఎలక్షన్స్ షెడ్యూల్. తొలి జాబితాలో ఏపీని చేర్చడంపై టీడీపీ కేంద్రంగాపై గుర్రుగా ఉంద�
హైదరాబాద్: డేటా వివాదం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ సంస్థపై గత కొంతకాలంగా జరుపుతున్న విచారణను నిలిపివేయాలని, కేసును కొట్టివేయాలని ఆ సంస్థ సీఈవో అశోక్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మాదాపూర్లో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థపై �
ఎలక్షన్ మిషన్ 2019పై ఏపీ సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫరెన్స్లో డేటా చోరీపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. డేటా దొంగలు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారని చంద్రబాబు అన్నారు. టీడీపీ డేటా చోరీకి వైసీపీ యాక్షన్ ప్లాన్ వెలుగులోకి వచ్చిందన్నారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన సాక్ష్యం తమ చేతుల్లో ఉందన్నార�
విజయవాడ: తెలంగాణలో ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే ఐటీ గ్రిడ్ కేసు తెరపైకి తెచ్చారని సినీ నటుడు శివాజీ అన్నారు. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డేటా చౌర్యం అంశం ప్రధాని మోదీ కనుసన్నల్లోనే జరుగుతోందని ఆయన ఆరోపించారు. డేటా చోరీ అంశంపై శివాజీ విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ‘‘డేటా దొంగతనం అంతర్జ
డేటా చోరీ విషయంలో ఓ వైపు టీడీపీ, వైసీపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతుంటే.. బీజేపీ మాత్రం తనదైన రీతిలో వ్యూహాలు రచిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో ఏపీ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. ఓట్ల తొలగింపు విషయంలో చర్యలు తీసుకోవాలని ఈ
విజయవాడ: తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విరుచుకుపడ్డారు. డేటా వార్ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ పార్టీ అధ్యక్షుడు కేసీఆరేనని చంద్రబాబు అన్నారు. అలాగే కేటీఆర్ అటు టీఆర్ఎస్కు, ఇటు వైసీపీకి కూడా కామన్ వర్కింగ్ ప్రెసి