కరోనా బారి నుంచి ప్రజలను కాపాడేందుకు పగలు రాత్రి తేడా లేకుండా నిత్యం గస్తీ కాస్తున్నారు పోలీసులు. ప్రజలను రక్షించేందుకు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలందిస్తున్నారు.
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. దంతెవాడ జిల్లాలోని చీక్పాల్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ...
ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడలో 27 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో అయిదుగురి తలలపై లక్ష రూపాయల చొప్పున రివార్డులున్నాయి. సరెండర్ అయిన వీరందరికీ తక్షణ సాయంగా 10 వేల రూపాయల ఆర్థిక సాయంతో బాటు ఇతర ప్రయోజనాలను కల్పిస్తామని పోలీసులు చెప్పారు. లొంగిపోయినవారిలో దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్, క్రాంతికారీ మహిళా ఆదివా
ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. బీజాపూర్ జిల్లాలో రెచ్చిపోయిన మావోయిస్టులు మెటాపాల్ కుస్నార్ గ్రామానికి చెందిన 25 మంది స్థానికుల్ని కిడ్నాప్ చేశారు...
ఛత్తీస్గఢ్లో నక్సల్స్ రెచ్చిపోయారు. దంతేవాడ జిల్లాలో ఇద్దరు వ్యక్తుల్ని పోలీసు ఇన్ఫార్మర్లన్న నెపంతో తీవ్రంగా కొట్టించంపేశారు. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. అర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని..
ఛత్తీస్గఢ్లో దారుణం చోటుచేసుకుంది. దంతేవాడ జిల్లాలోని కటేకల్యాన్ మండలం.. పర్చేలి గ్రామంలోని స్థానిక ప్రజలపై నక్సల్స్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 25 మందికి గాయాలయ్యాయి. వీరిలో పలువురు..
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. దంతెవాడ జిల్లాలోని గీడం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరోకరు గాయపడ్డారు. అయితే ఈ ట్రాక్టర్..