తెలుగు వార్తలు » Dalit Man
ప్రపంచమంతా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే.. మనదేశంలో కొంతమంది ప్రజలు మాత్రం ఇంకా మూఢ నమ్మకాలు, కుల, మత పట్టింపులతో మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.
కర్ణాటకలో మరో దారుణంలో వెలుగుచూసింది. దళిత యువకుడ్ని ప్రేమించిన బాలికను ఆమె తండ్రితోపాటు కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు.
ప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్నా కుల జాడ్యం మాత్రం వీడటం లేదు. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. దళిత వ్యక్తి బిర్యానీ అమ్ముతున్నాడని అతనిపై కొందరు వ్యక్తులు దాడిచేశారు. గ్రేటర్ నోయిడాలోని రబుపురాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఘటన సంబంధించి వీడియో దృశ్యాలు ఎవరో రికార్డు చెయ్యడంతో అవి ఇప్పుడు సోషల్ �
ప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్నా పరువు హత్యలు మాత్రం ఆగడం లేదు. రోజూ ఏదో ఒక మూలన ఇటువంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. చట్టాలు ఎంత కఠినంగా చేస్తోన్నా మనుషుల ఆలోచనా ధోరణి మాత్రం మారడం లేదు. తాజాగా తమిళనాడులో పరువు హత్య కలకలం సృష్టించింది. దళితుడిని ప్రేమించినందుకు కన్న కూతురిపైనే కిరోసిన్ పోసి తగులబెట్టింది ఓ తల్లి. ఆ తర్వ�
యూపీలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత వ్యక్తిని దొంగ అని భావించిన ఓ మూక.. అతడిపై దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో అతడి శరీరం దాదాపు 30శాతం కాలిపోయింది. ప్రస్తుతం అతడు లక్నోలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. సుజీత్ క
అగ్రకులస్థుల ముందు కూర్చొని అన్నం తినడమే.. ఆ దళితుడి పాలిట శాపంగా మారింది. ఇందుకు ఆ దళితుడిపై దాడికి దిగారు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రీ జిల్లాలో చోటుచేసుకుంది. ఏప్రిల్ 26న శ్రీకోట్ గ్రామంలోని ఓ వివాహ వేడుకకు హాజరైన జితేంద్ర అనే ఓ దళితుడు.. ఆ పెళ్లి విందులో అక్కడే కూర్చొని భోజనం చేశాడు. అయితే అతడి ఎదురుగా �