అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది ఏమరపాటు కారణంగా పెద్ద పొరపాటు జరిగిపోయింది. దళితులకు చేరాల్సిన కోటి 50లక్షల దళిత బంధు నిధులు ప్రైవేటు ఉద్యోగి ఖాతాల్లోకి వెళ్లిపోయాయి.
రాష్ట్రంలోని 118 శాసన సభ నియోజక వర్గాల్లో దళితబంధు పధకం అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతీ నియోజక వర్గంలో కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని 100 మంది లబ్దిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించారు.
తెలంగాణలో దళితబంధు పథకం అమలులో భాగంగా ముందుగానే ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు ఎస్సీ కార్పోరేషన్ నిధులను విడుదల చేసింది.
Dalitha Bandhu scheme: తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మొదటగా ప్రభుత్వం.. హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా
CM KCR on Dalit Bandhu Scheme: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దళిత బంధును అమలు చేయాలని సీఎం కే. చంద్రశేఖర్ రావు స్పష్టంచేశారు. అర్హులైన దళితులకు ప్రభుత్వ లైసెన్సుల్లో