వైద్యుల బృందం దగ్గుబాటి వేంకటేశ్వరరావుకి యాంజియోప్లాస్టి నిర్వహించి గుండెకు రెండు స్టెంట్లు వేశారు. ప్రస్తుతం దగ్గుబాటి ఆరోగ్యం కుదుట పడుతున్నట్టు అపోలో వైద్యులు మంగళవారం రాత్రి వెల్లడించారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో తన తమ్ముడు బాలక్రిష్ణతో పాటు రాఘవేంద్రరావు, రాజేంద్రప్రసాద్ లాంటి సినీప్రముఖులు పాల్గొంటారని దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.
Daggubati Family: పర్చూరు(Parchur) నియోజకవర్గంలో దగ్గుబాటి ఫ్యామిలీ రాజకీయాలను కొనసాగిస్తుందా... ఇప్పటికే రాజకీయాలకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు(Daggubati Venkateswara rao) దూరంగా ఉన్నారు... భార్య దగ్గుబాటి..
రాజధానిగా అమరావతిని కొనసాగింపజేయాలని డిమాండ్ చేస్తూ జగన్ సర్కార్పై ఒత్తిడిని తీసుకొచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టింది. ఇందుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు పలికింది.
Big News Big Debate: 2024 ఎన్నికలకు రోడ్మ్యాప్ సిద్ధం చేస్తోంది AP BJP. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ ఉంటుందని.. అంతా సిద్ధం కావాలని కేడర్కు దిశానిర్దేశం..
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని బీజేపీ నేత పురంధేశ్వరి అన్నారు. ఆమె విశాఖలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..