తెలుగు వార్తలు » Cyclone Nivar
నివర్ తుఫాను కారణంగా రాష్ట్రంలో 30 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు.. 13 వందల హెక్టర్లలో ఉద్యానవన పంటలు నష్టపోయినట్టుగా సమాచారం
నివర్ తుఫాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గంగినేని చెరువు ఉప్పొంగింది. ఓవర్
నివర్ తుఫాన్ క్రమంగా వాయువ్య దిశగా తరలుతున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
నివర్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకారణంగా జనజీవనం స్తంభించిపోయింది. తుఫాన్ ప్రభావంతో దక్షిణకోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
నైరుతి బంగాళాఖాతంలో నివర్ తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. ప్రస్తుతం కడలూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 180 కి.మీల దూరంలో.. చెన్నైకి 190 కి.మీల దూరంలో కేంద్రీ కృతమైంది.
నివార్ తుపాను నేపథ్యంలో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం సాయంత్రం 7 గంటల నుండి గురువారం ఉదయం 7 గంటల వరకు చెన్నై ఎయిర్పోర్టులో ఎలాంటి విమాన రాకపోకలు బంద్ చేశారు.
ఇప్పటికే ఈ ఏడాది కరోనా మహమ్మారి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. నిప్పుడిప్పుడే దానినుంచి తేరుకుంటున్న ప్రజలకు మరో ముప్పు పొంచివుంది...
తీరం వెంబడి ఉన్న జిల్లాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. 26 నుంచి తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది.