తెలుగు వార్తలు » Cyclone Fani Effect
ఒడిషాలోని ‘ఫొని’ తుపాన్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు రూ.15 కోట్ల విరాళం ప్రకటించారు. ఫొని తుపానుతో ఒడిషా అస్తవ్యస్తంగా తయారైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఒడిషా బాధితులకు అండగా ఉండాలని ఏపి సిఎం పిలుపునిచ్చారు. అందరూ ముందుకు వచ్చి ఆపన్నహస్తం అందించాలని కోరారు. ‘విపత్తుల వల్ల కలిగే నష్టం తీవ్రత అపా
అధికారులు అంచనా వేసినట్టే ‘ఫొని’ తుఫాను పూరీలో తీరం దాటింది… ప్రస్తుతం ఒడిశా తీర ప్రాంతాల పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. అధికారులు ఇప్పటికే ప్రమాద సూచికలు ఉన్న ప్రాంతాల్లోని సుమారు 11 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గంజాంలో 3 లక్షల మందినీ, పూరీలో లక్షా 30 వేల మందిని సేఫ్ షెల్టర్లలోకి తర�
తూర్పు తీరంలో ‘ఫొని’ పెను తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఒడిశాను అతలాకుతలం చేస్తున్న ‘ఫొని’ తుఫాన్ బెంగాల్లోనూ ప్రకంపనలు రేపుతోంది. ప్రచండ తుఫాన్ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోల్కతా సహా పలు జిల్లాలకు హెచ్చరికలు జారీచేసింది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు. తుఫా�
ప్రచండ తుఫాన్ ‘ఫొని’ ఒడిశాలోని పూరీ సమీపంలో తీరాన్ని తాకింది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఒడిశా తీరప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 200 కి.మీ.వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. రాకాసి గాలుల ధాటికి చెట్లు, స్తంభాలు కూలిపోతాయని..ప్రజలు ఇళ్�
తూర్పు తీరంపై ప్రచండ తుఫాన్ పడగవిప్పింది. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తుఫాన్ ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. తుఫాన్ గమనాన్ని ఆర్టీజీఎస్ పరిశీలిస్తోంది. దానికి అనుగుణంగా తుఫాన్ బాధిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోంది. ప్రస్తుతం ఏపీ సరిహద్దు
పెను తుపాన్ ‘ఫొని’ ఒడిశా తీరంలో అల్లకల్లోలం సృష్టిస్తుంది. భారీ వర్షాలు, పెను గాలులతో విరుచుకుపడుతుంది. తుపాన్ నేపథ్యంలో ముందే అప్రమత్తం అయిన అధికార యంత్రాంగం సుమారు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇక తుపాన్ భాదిత ప్రాంతాల్లో ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వా�
శ్రీకాకుళం, విజయనగరం తీర ప్రాంత మండలాల్లో తుపాన్ కారణంగా అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో గురువారం నుంచి శుక్రవారం ఉదయం 11 గంటల వరకు తీవ్ర ప్రభావం చూపనుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉత్తర శ్రీకాకుళం మండలాల్లో 130 నుంచి 140 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో 200 కి.మీ. వేగంతో ప్రచండ గా
ఫొని తుఫాన్ ప్రభావం ఒడిశా, ఏపీతో పాటు పశ్చిమబెంగాల్లో కూడా ఉండనుంది. తుఫాన్ ప్రభావంతో కోల్కతాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కోల్కతా విమానాశ్రయాన్ని రేపు రాత్రి 9 గంటల నుండి మే 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.