తెలుగు వార్తలు » cybercrime » Page 2
పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్) కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించడానికి గతంలో ఎనిమిది సార్లు ఆదాయపు పన్ను శాఖ గడువు పొడిగించినప్పటికీ, 17 కోట్లకు పైగా పాన్ కార్డ్ హోల్డర్లు ఇంకా రెండు పత్రాలను లింక్ చేయలేదు. పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయకపోతే ఆ కార్డులు చెల్లబోవని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించనుంది. ఇలా లింక్ చేయని పాన�
హైదరాబాద్కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సైబర్ మోసగాళ్ల వలలో పడింది. ఆమెను టార్గెట్ చేయడంతో.. మానసిక ఒత్తిడికి గురవుతోంది. ఎవరో తెలుసుకునే పనిలో సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. అయినా ఫలితం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడింది. ఉప్పల్కు చెందిన 33 ఏళ్ల ఒక మహిళ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. ఎప్పటి లాగే ఆఫీసు�
ప్రియ.. వయసు 22 సంవత్సరాలు.. అందం.. అభినయం రెండు జత కలిసి ఈ అమ్మాయికి తెలిసినవి రెండే. ఒకటి బాయ్ఫ్రెండ్ రోహిత్.. రెండోది ఇంటర్నెట్. తన జీవితం, తన లోకంతో ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. రోహిత్ ఏమి అనుకుంటున్నాడో.. తన ఆలోచనలు ఏంటో తెలుసుకోకుండా ఎక్కువ సార్లు విసిగిస్తూ ఉంటుంది ప్రియ. అతడి అభిరుచుల గురించి పట్టించుకోకుండా రోహిత్తో�
ఇంటర్నెట్ చదరంగంలో అక్కాచెల్లెళ్ల జీవితం ఎలా కంచెకు చేరిందో ఇప్పుడు చూద్దాం.. అందమైన కుటుంబం.. ఆపై సంతోషాలు నిండిన జీవితం ఆ ఇద్దరిది. అక్క ప్రణవి ఓ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్.. చెల్లి మహిమ డిగ్రీ చదువుతూ జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. ఇక అనుకోని అతిథిలా అనిరుధ్ వారి జీవితాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. చెల్లి మహిమను ప్రాణం కంటే
వేల స౦ఖ్యలో ఓట్ల తొలగి౦పుపై కే౦ద్ర ఎన్నికల స౦ఘ౦ సీరియస్ అయి౦ది. ఫార౦ 7 వేలల్లో అప్ లోడ్ కావడ౦పై నిఘా పెట్టి౦ది. ఇది సైబర్ క్రైమ్ కి౦దకే వస్తు౦దని సీఈసీ పరిగణిస్తో౦ది. దీ౦తో కే౦ద్ర ఎన్నికల స౦ఘమే స్వయ౦గా ర౦గ౦లోకి దిగి సమీక్ష జరుపుతో౦ది. చ౦ద్రగిరిలో బూత్ ల వారీగాఓటర్ల జాబితాపై ఆరా తీస్తో౦ది ఎన్నికల స౦ఘ౦. ఓటర్ల ప్రమేయ౦ లేక
