Hyderabad: సైబర్ నేరగాళ్ల (Cyber Frauds) ఆగడాలు కొత్త పుంతలు తొక్కతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా వేర్వేరు మార్గాల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు.
SBI KYC: రోజురోజుకీ సైబర్ దాడులు పెరుగుతూనే ఉన్నాయి. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా నేరాల ట్రెండ్ కూడా మారుతోంది. తాజాగా కేవైసీ అప్డేట్ పేరుతో ఖాతాదారులను బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి మోసమే ఒకటి బయటకు వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా...
Cyber Hacking: సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ తెలివి మీరి పోతున్నారు. అధునాతన టెక్నాలజీ సహాయంతో మన కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలోకి చొచ్చుకుపోతూ వ్యక్తిగత సమాచార భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తూ..