తెలుగు వార్తలు » Customs Department
gold seized at shamshabad airport: హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున బంగాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.91 లక్షలు..
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి ఎం.శివశంకర్ ను ఈడీ అరెస్టు చేసింది..ఈ కేసులో నిందితురాలైన స్వప్న సురేష్ తో శివశంకర్ జరిపిన వాట్సాప్ చాటింగ్ ఆధారంగా ఆయనను అరెస్టు చేశామని ఈడీ వర్గాలు తెలిపాయి.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్నా సురేశ్ అరెస్టుకు లోకల్ కోర్టు అనుమతించింది. కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు ఆమెను...
ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఏడుగురు వ్యక్తులనుంచి తొమ్మిది బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 45 లక్షలని వారు తెలిపారు. రియాద్ నుంచి వేర్వేరు..
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. అనుమానంగా ఉన్న ఓ ప్రయాణికుడి వద్ద 4 బంగారు కడ్డీలను గుర్తించారు అధికారులు. 250 గ్రాములున్న రెండు బంగారు కడ్డీలు, 50 గ్రాములున్న రెండు బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుక్కర్ పాత్రలో అడుగున అక్రమంగా తరలిస్తున్నాడు ప్రయాణికుడు.