తెలుగు వార్తలు » currency notes
దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు తిరొక్కరీతి అలంకరణలతో ఘనంగా పూజలందుకుంటున్నారు.
మీ దగ్గర పాడైపోయిన కరెన్సీ నోట్లు ఉన్నాయా? అవి ఎక్కడా చెల్లుబాటు కావడం లేదా? వాటిని ఏం చేయాలా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారా? టెన్షన్ అవసరం లేదు. వాటిని నేరుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) బ్యాంకులో ఈజీగా ఫ్రీగా మార్చుకోవచ్చు. అదెలాగ అంటారా? రూ.5 వేల లోపు ఉన్న 20 నోట్లను...
నాగబాబు సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గాడ్సే గురించి వివాదాస్పద పోస్టులు చేసిన జనసేన నేత నాగబాబు తాజాగా మరో సారి తన పోస్టులకు పదును పెట్టారు.
కరోనా వైరస్ భయంతో ఓ కిరాణా షాపు యజమాని కొత్తగా ఆలోచించాడు. కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ కుక్కర్లో కరెన్సీకి ఆవిరి..
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో గురువారం మధ్యాహ్నం రోడ్లపై కరెన్సీ నోట్లు చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. అన్నీ 20, 50. 100, 200, 500 నోట్లే ! అయితే ఎవరూ వాటిని తీసుకోవడానికి కాదు గదా.. కనీసం ముట్టుకోవడానికి కూడా సాహసించలేదు. కరోనా వైరస్ భయం అలా ఉంది., ప్రజలు ఇఛ్చిన సమాచారంతో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వఛ్చి.. వాటిని జాగ్రత్తగా ఏరి త�
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైరస్ను నియంత్రణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కోనసాగుతోంది. ఈ క్రమంలో ఇళ్ల నుంచి ప్రజలు ఎవరు బయటకు రావోద్దంటూ ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో బీహార్లో విచిత్ర
ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని పిలవడంపై మహాత్మాగాంధీ మనవడు తుషార్ గాంధీ అభ్యంతరం వ్యక్త చేశారు. జార్జ్ వాషింగ్టన్ స్థానంలో ట్రంప్ తనను తాను నిలుపుకోడానికి ఒప్పుకుంటారా అని కూడా ప్రశ్నించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనెల 24న అమెరి
పాకిస్థాన్ తన పంథాను మార్చింది. ఏలాగైనా భారత ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీయాలన్ని వక్రబుద్ధితో భారత కరెన్సీని ముద్రిస్తూ ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ నకిలీ కరెన్సీని ముద్రిస్తూ, దాన్ని బంగ్లాదేశ్ మీదుగా భారత్ లోకి పంపుతోంది. ఇండియాలో చలామణిలో ఉన్న అసలైన కరెన్సీ మాది�