Crimes City - Warangal: తెలంగాణలో రెండో అతి పెద్దనగరం ఇప్పుడు అక్రమార్కులకు అడ్డాగా మారుతోందా..? అభివృద్ధి మాట అటలా పక్కన పెడితే నేరస్తులు- మాఫియా ముఠాలు జడలు విప్పుతున్నాయా..?
సగటున ఒక్క రోజులో భారతదేశం మొత్తం మీద 80 హత్యలు, 91 అత్యాచారాలు, 289 కిడ్నాప్లు నమోదవుతున్నాయట. 2018లో దేశంలో జరిగిన నేరాలపై.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో కఠోరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. 2018లో మొత్తం మీద నేరాల సంఖ్య సగటున 1.3 శాతం ఎక్కువ కాగా.. ప్రతి లక్ష జనాభాకు నమోదైన కేసుల సంఖ్య మా
ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేదం అమలు కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. బెల్ట్ షాపులను రద్దు చేసింది, వైన్ షాపుల సంఖ్యను కూడా తగ్గించింది. ఈ నేపధ్యంలో ఖచ్చితంగా దశలవారీగా మద్యాపాన నిషేదం అమలుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సంపూర్ణ మద