బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఓ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిన ఓ సిక్సర్.. స్టాండ్స్లో కూర్చోని మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుడి ముక్కుకు బలంగా తాకింది. దీంతో అతడికి తీవ్ర గాయమైంది.
Cricket News: అంతర్జాతీయ క్రికెట్ మెరుగులు దిద్దుకుంటోంది. టెస్టులతో మొదలైన ఫార్మాట్లు.. ఆ తర్వాత వన్డేలు.. నెక్స్ట్ టీ20లు.. టీ10.. ఇప్పుడు లేటెస్ట్గా..
Cricket News: సాధారణంగా టెస్ట్ మ్యాచ్ల్లో మనం ఎటాకింగ్ ఫీల్డింగ్ను చూస్తుంటాం. వికెట్ల కోసం చాలా జట్లు బ్యాట్స్మెన్ చుట్టూ ఫీల్డర్స్ను పెట్టి ఏకాగ్రతను..
England County Championship: ప్రస్తుతం ఇంగ్లాండ్లో కౌంటీ ఛాంపియన్షిప్ జరుగుతోంది. ఈ టోర్నమెంట్లో ఎంతోమంది ప్లేయర్స్ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. తాజాగా..