రాజధాని అభివృద్ధి కోసం నిధులు సేకరించేందుకు అమరావతిలో(Amaravathi) భూములు అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు(High Court) ఆదేశాలతో అమరావతి అభివృద్ధి కోసం నవులూరు, పిచ్చుకలపాలెంలో 14 ఎకరాల భూమి అమ్మకానికి...
అమరావతే రాజధాని అని హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ, రెరాలకు మరో వివాదం చుట్టుకుంది. ఏకంగా లీగల్ నోటీసులు పంపారు ఓ న్యాయవాది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కీలక తీర్పునిచ్చింది హైకోర్టు. రాజధానిని మార్చేలా చట్టం చేసే అధికారం శాసనసభకు లేదని స్పష్టం చేసింది. CRDA చట్టంలో ఎలాంటి మార్పు లేకుండా వెంటనే అమలుచేయాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతానికి ఏపీ రాజధాని ఏదీ అనే చర్చ మరోసారి మొదలైంది. ఇదే అంశంపై ఏపీ పురపాలన శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ పలు ఉద్యోగాలకు ప్రకటన రు రిలీజ్ చేసింది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి happy minds , rayapati heights, kotha pantakaluva road, kanuru, crdaల్లో ఇంటర్వ్యూలు...
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల గెజిట్ అమలుపై స్టేటస్ - కోను హైకోర్టు పొడిగించింది. వచ్చే నెల 21వ తేదీ వరకు స్టేటస్ -కో అమలులో ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ రాజధాని మార్పుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. "మళ్లీ నాట్ బిఫోర్ మి" సుప్రీం కోర్టులో సేమ్ సీన్.. గతంలో జరిగినట్లే ఈ సారి జరిగింది. పరిపాలన వికేంద్రీకరణ, CRDA రద్దు...
ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఉండవల్లి లోని సీఎం చంద్రబాబు నివాసం పక్కన ఉన్నటువంటి ప్రజావేదికను ఏపీ ప్రభుత్వం తొమ్మిది నెలల క్రితం కూల్చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో దాదాపు వారం రోజుల పాటుగా ఈ కూల్చివేతలు కొనసాగాయి. అయితే ఈ కూల్చివేతల తర్వాత.. అక్కడ ఉన్న విలువైన సామాగ్రిని అధికారులు ఇతర ప్రాంతాలకు తరలించలేద�
పది రోజుల పాటు రెస్ట్ తీసుకున్న జనసేనాధిపతి పవన్ కల్యాణ్ రాజధానిపై జరుగుతున్న రగడలోకి ఎంటరయ్యారు. సోమవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన పవన్ కల్యాణ్.. మంగళవారం అమరావతి ప్రాంతంలోని గ్రామాలలో పర్యటించనున్నారు. రాజధానికి సంబంధించిన అంశాలతో కూడిన ఓ బుక్లెట్ని పార్టీ మీటింగ్కు హాజరైన వారందరికి పంచిపెట�
అమరావతి ప్రాంత రైతుల నుంచి భూములు ఎవరూ లాక్కోవడం లేదని స్పష్టం చేశారు ఏపీ పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు మొత్తంతో భూములను మళ్ళీ వ్యవసాయానికి అనుకూలంగా మార్చి తిరిగి ఇచ్చేయవచ్చన్నారాయన. రాజధాని రైతులకు న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్ అభిమతమని ఆయన క్లార�