దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినప్పటికీ.. మెరుగైన రక్షణ కోసం బూస్టర్ డోస్(Booster Dose) తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ ప్రికాషన్ లేదా బూస్టర్ డోసు తీసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని...
ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా(Corona) వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నా.. భారతదేశంలో మాత్రం కొవిడ్ విస్తృతి తక్కువగా ఉంది. దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడంతో కేసులు తక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు....
Coronavirus: సుమారు రెండేళ్ల క్రితం పురుడు పోసుకున్న కరోనా పీడ ఇప్పట్లో వదిలేలా లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరికొత్త రూపాలతో మళ్లీ మళ్లీ మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది.
దేశంలో కరోనా కేసుల (Corona cases) సంఖ్య కాస్త పెరిగింది. నిన్నటితో పోలిస్తే నేటి నమోదులో స్వల్ప పెరుగుదల కనిపించింది. దేశంలో కొత్తగా 1,938 మందికి వైరస్(Virus) సోకినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కరోనా కారణంగా...
కొవిషీల్డ్ (Covishield) మొదటి డోస్ టీకా తీసుకున్న 8-16 వారాల మధ్యలో రెండో డోస్ వ్యాక్సిన్ ఇవ్వొచ్చని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (NTAGI) వెల్లడించింది. అంతకుముందు రెండు డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలుగా కేంద్రం..
Covishield Vaccine: దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాది మందికి వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెలాఖరుకు (ఫిబ్రవరి చివరి నాటికి) 50 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు
కరోనా నియంత్రణలో మరో ముందగుడు పడనుంది. త్వరలో రెగ్యులర్ మార్కెట్లోకి కొవిడ్ వ్యాక్సిన్లురానున్నాయి. ఈ టైంలో గుడ్న్యూస్ చెప్పింది NPPA.
నాసిక్ జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల కౌమారదశకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించారు. అయితే యేవాలా తాలూకాలోని పటోడాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఉదంతం వెలుగులోకి వచ్చింది.
దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్లలోపు టీనేజ్ పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా యేవాలా తాలూకాలోని..
నాసిక్ జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల కౌమారదశకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించారు. అయితే యేవాలా తాలూకాలోని పటోడాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఉదంతం వెలుగులోకి వచ్చింది.