తెలుగు వార్తలు » #COVIDVaccine
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు అధికారులు సిద్ధమవుతున్నారు. టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోది శనివారం ప్రారంభించనున్నారు.
కోవిడ్ వాక్సిన్ పంపిణి పై నేడు రాష్ట్ర ముఖ్యమంతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న పీఎం మోడీ ..అత్యవసర సమయంలో వాక్సిన్ వాడకం కు అనుమతి.
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేసింది. ఈ నేపధ్యంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటి కానున్నారు.
కరోనా వైరస్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ ను ఉత్పత్తి చేస్తున్న పూణే లోని సీరం కంపెనీ కొత్త ట్రబుల్ లో పడింది. ఈ ట్రేడ్ మార్క్ పై మహారాష్ట్ర నాందేడ్ లోని క్యుటిస్ బయోటెక్ సంస్థ కేసు పెట్టింది.
కమలా హారిస్ మోడెర్నా సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకాను వేసుకున్నారు.
తెలంగాణ రాష్టానికి కరోనా వైరస్ సెకెండ్ వేవ్ భయం ఏమాత్రం లేదని వెల్లడించారు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్. తెలంగాణలో...
భారత దేశంలో కరోనా ఉధృతి తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వం తెలుపుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతో పాటు మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోందని ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ప్రపంచ దేశాల్లో మరోసారి కరోనా కలవరం నెలకొంది. దీంతో బ్రిటన్, దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలపై జర్మనీ, ఇటలీ దేశాలు నిషేదాజ్ఞలు విధించింది. బ్రిటన్ సహా...
అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్కు వచ్చే వారం కరోనా టీకా వేయించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశంలో మరికొద్ది రోజుల్లో అత్యవసర వినియోగం కింద కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్పై కేంద్ర ప్రభుత్వం..