కోవిడ్ మృతుల చితాభస్మంతో ఓ పార్కును నిర్మించనున్నట్లుగా ప్రకటన చేసింది మధ్యప్రదేశ్ సర్కార్. ఈ ఉద్యానవనంలో నాలుగు వేలకుపైగా వివిధ రకాల మొక్కలను నాటాలని నిర్ణయించారు.
కోవిద్ మృతుల కుటుంబాలకు తప్పనిసరిగా పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం కింద కనీస చెల్లింపు తప్పనిసరి అని పేర్కొంది. వారికి ఎంత మొత్తం చెల్లించాలి...ఇందుకు నిబంధనలు ఏమిటన్నవి నేషనల్
కోవిద్ మృతుల కుటుంబాలకు ..బార్థితులకు రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించలేమంటూ కేంద్రం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన వైనంపై కాంగ్రెస్ మండిపడింది. ప్రజల పట్ల మీ బాధ్యతలు, కర్తవ్యాలు అన్నీ కోల్పోయారని ఆరోపించింది.
కోవిద్ మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారాన్ని ఇవ్వలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇలా చెల్లించడం వల్ల డిజాస్టర్ రిలీఫ్ నిధులు పూర్తిగా అయిపోతాయని..
Minister KTR: హైదరాబాద్లోని విరించి ఆస్పత్రి ఘటనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆస్పత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విరించితోపాటు...