భారతదేశంలో కరోనా వైరస్ కేసుల పెరుగుదల.. మరణాల సంఖ్య పెరగటం చాలా హృదయవిదారకంగా ఉందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. ఇండియా సంక్షేమం అమెరికాకు చాలా ముఖ్యమైనదని ఆమె పేర్కొన్నారు.
భారత్లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. కరోనా కేసుల పట్ల అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. పొరుగు దేశం పాక్ కూడా తాజాగా సంఘీభావం ప్రకటించింది..
Need for lockdown in state : కోవిడ్ మహమ్మారి దేశంలో కోరలు చాస్తోన్నవేళ ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఏడాది కాలంగా లాక్ డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాపార, ఉద్యోగ,..
దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నమోదైన కరోనా కేసులకు కారణం తబ్లీఘీ జమాతేనే కారణమంటూ మండిపడ్డారు గుజారత్ సీఎం విజయ్ రూపానీ. ముఖ్యంగా తమ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంత పెద్ద ఎత్తున పెరగడానికి తబ్లీఘీ జమాత్ సంస్థనే కారణమంటూ ఆరోపించారు. తబ్లీఘీ జమాత్ సమావేశానికి వెళ్లి వచ్చాక.. వారి వివరాలను దాచిపెట్టడంతోనే కేసుల తీవ్రత ప