కోవిడ్ -19 రోగుల చికిత్స కోసం టోసిలిజుమాబ్ వారి బయోసిమిలర్ వర్షన్ కోసం డీసీజీఐ అత్యవసర వినియోగ అధికారం లభించినట్లు హైదరాబాదీ ప్రముఖ ఔషధ సంస్థ హెటిరో ప్రకటించింది.
Shashi Tharoor - KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన సరదా ట్వీట్కు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. మంత్రి ట్విట్కు శశిథరూర్ ఇచ్చిన కౌంటర్ ట్విట్ ప్రస్తుతం అంతటా
కరోనా మహమ్మారి జనం పాలిట శనిలా పరిణమిస్తోంది. కరోనాకు చికిత్సలో భాగంగా చాలా మంది రోగులకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నా..స్టెరాయిడ్స్ మందుల వాడకం కారణంగా వారిలో షుగర్ లెవల్స్ ఎక్కువగా నమోదవుతున్నాయి.
Anandayya ayurveda covid-19 medicine : నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనాకు ఇస్తోన్న మందు ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే కాదు..
కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కరోనా వైరస్ నుంచి బయటపడుతున్న చైనా... ఏయే మందులు వాడిందో... ఆ మందులను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తెగ కొంటున్నారు
కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. అయితే.. నెల రోజుల్లోనే కరోనా వైరస్ మహమ్మారికి వ్యాక్సిన్ లభించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా భారత్ నుంచే