Covid-19 India news: దేశంలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొంతకాలం క్రితం పదివేలకు దిగువన నమోదైన కరోనా కేసులు కాస్త.. మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. నాలుగైదు రోజుల నుంచి 20వేలకు పైగా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కొత్తగా రికార్డు స్థాయిలో 24 వేల 850 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మరో 613 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
ఇండియాలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటెన్ ప్రకారం దేశంలో కరోనా కేసులు లక్ష దాటాయి. గడచిన 24 గంటల్లో దేశంలో 4,970 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 134 మంది వైరస్ బారిన పడి చనిపోయారు.. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 101139 దేశవ్యాప్తంగా ప్రస్తుతం యాక్టీవ్ కేసు�
దేశంలో కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తోంది చేస్తోంది. గత 24 గంటల్లో 157 మంది కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు విడిచారు. కొత్తగా రికార్డు స్థాయిలో 5242 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 96,169 చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 56,317 యాక్టివ్ కేసులు ఉండగా, 36,823 మంది డిశ్చార్జి అయ్యారు.
కరోనా వైరస్…భారత్ సహా ప్రపంచదేశాలను వణికిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ ఇతరదేశాలకు వ్యాప్తి చెంది మరణమ్రుదంగం మోగిస్తోంది. మార్చి నుండి భారత్ లోనూ ఈ వైరస్ ప్రభావం చూపుతోంది. దీంతో మహమ్మారి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. కట్టుదిట్టమైన కట్టడితో కోవిడ్ -19 ఇప్పటికే ఇ�
దేశంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య 10వేలు దాటిపోయింది. ఇప్పటివరకు కోవిడ్-19తో మొత్తం 339మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 1,211 కొత్త కేసులు నమోదుకాగా.. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజంట్ ఇండియాలో 1035 మంది కరోనా నుంచి కోలుకోగా… 8988 మంది కోవిడ్ తో బాధపడుతూ ఐసోలేషన్
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ తో దేశంలో గడ్డు పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు పడే ఇబ్బందులను తగ్గించాలన్న సంకల్పంతో రాబోయే మూడు నెలల్లో 20.5 కోట్ల మంది మహిళ జన్ధన్ ఖాతాల్లోకి నెలకు రూ.500 చొప్పున నగదు బదిలీ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కారక్రమంలో