కరోనా మహమ్మారి భారత్ లో రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత అవగాహన కల్పించే దిశగా సెలబ్రిటీలకు ప్రజలకు భిన్న కోణాల్లో సందేశాలిస్తున్నారు. ఇంట్లోనే ఉండి..సామాజిక దూరం పాటించి ప్రాణాలు నిలుపుకోవాలంటూ సూచిస్తున్నారు. తాజాగా ఓ మాజీ ఎంపీ తన భార్యతో హెయిర్ కట్ చేయించుకున్నారు. కరోనా కట్ట
డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్..కొన్ని ఇంటర్వ్యూలలో భారతదేశంలోని కొంతమంది ప్రజలు గురించి చెప్పిన మాటలు నిజమేనేమో అనిపింస్తుంది. ఓవైపు కరోనా మహమ్మారి డెవలప్పుడ్ కంట్రీస్ లో కూడా వేల సంఖ్యలో ప్రాణాలను లాగేసుకుపోతుంటే..మనవాళ్లు కొందరు మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్�
Coronavirus In India: భారత్లోనూ కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 30మందికి కరోనా పాజిటివ్గా తేలింది. అటు వందల మంది అనుమానితులుగా కూడా ఉన్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా భయం పట్టుకుంది. తెలంగాణలో ఒక పాజిటివ్ కేసు నమోదు కాగా.. ఏపీలో ఇంతవరకు కరోనా కేసు నమోదు కాలేదు. అయితే తెలుగు రాష్ట్ర ప్రజల్లో మాత్రం కరోనా వై�