తెలుగు వార్తలు » Covid-19 impact
కేంద్ర ప్రభుత్వం మరోసారి అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధాన్ని పొడిగించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ధృవీకరించింది.
కరోనా వైరస్ ఉద్ధృతి ఇలాగే ఉంటే .. 2020 ద్వితీయార్థంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) హెచ్చరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా పని గంటలలో 11.9 శాతం నష్టానికి సమానమని పేర్కొంది.
కరోనా వీరవిహారం చేస్తున్నప్పటికి వెరవకుండా డ్యూటీ చేస్తోన్న తమ ఉద్యోగులకు ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ బీమా కవరేజీని అందిస్తున్నట్లు ఆర్థిక శాఖ ట్విట్టర్లో పేర్కొంది. ఎంప్లాయిస్ సంరక్షణకు బ్యాంకులు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది. సిబ్బంది కోసం స్పెషల్ గా డాక్టర్లను నియమించడమే కాకుండా.. ఒక హెల్ప్లైన�
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఆదమరిస్తే చాలు..ఈ వైరస్ క్షణాల్లో శరీరంలోకి వెళ్లి..ఊహించని ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ఈ క్రమంలో జాగ్రత్త చర్యల్లో భాగంగా..వంట గ్యాస్ సరఫరా సంస్థలు సిలిండర్ల డ
కరోనా వైరస్ ప్రపంచంలో అల్లకల్లోలం క్రియేట్ చేస్తోంది. ప్రపంచంలోని 200 పైగా దేశాలు ఈ వైరస్ తో జీవన్మరణ సమస్యను ఎదుర్కుంటున్నాయి. తాజాగా జర్మనీలోని హెస్సే రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షఫెర్ కరోనా వైరస్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. కోవిడ్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనతో ఆ�
Covid-19 in Andhra Pradesh: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను వణికిస్తోన్న కోవిడ్-19 భారత్లోనూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. మొదట ఈ వ్యాధి లక్షణాలు కేరళలో ముగ్గురికి బయటపడగా.. చికిత్స అనంతరం వారు కోలుకున్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ వైరస్ నిదానంగా భారత్లో ప్రభావాన్ని చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొన్నటికి మ�