ఆస్ట్రేలియాలోని ఎప్వర్త్ అనే హాస్పిటల్.. బయట తిరిగే ఓ పిల్లికి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఇచ్చింది. పిళ్లి మెడలో దాని ఫొటోతో ఉన్న ఓ ఐడీ కార్డు కూడా ఉంది. అందులో పిల్లి ఎల్వుడ్ అని రాసి ఉంది. ఈ కార్డును అక్కడ ఐ కార్డ్ అని పిస్తూంటారు. ఇక ఆస్పత్రిలోని పాథాలజీ డిపార్ట్మెంట్ ప్రకారం..
దేశంలో కోవిద్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. అన్ని రంగాలు ప్రభావితమయ్యాయి. భౌతిక దూరం పాటించవలసి ఉండటంతో పాఠశాలలను మూసివేయడం వల్ల
Lakshadweep: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే భారత్ లోని కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో మాత్రం ఇప్పటివరకు దాని జాడే లేకపోవడం విశేషం. 36 ద్వీపాలతో కూడిన అందమైన ద్వీపసమూహంగా అలరారుతున్న లక్షద్వీప్లో దాదాపు 64 వేల జనాభా ఉన్నది. కేరళ తీర�
ఏపీలో జరగనున్న ప్రవేశపరీక్షల కోసం ఆన్లైన్ దరఖాస్తులకు ప్రభుత్వం గడువును పొడిగించింది. లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు కేంద్రం పొడిగించిన క్రమంలో ఏపీలో ఎంసెట్ తో సహా
కోవిద్-19 విజృంభిస్తోంది. తాజాగా భారత్ లో కరోనా కేసులు లక్ష దాటాయి. ఈ కరోనా సెగ.. కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కార్యాలయాన్ని తాకింది. సెంట్రల్ ఢిల్లీలోని కృషి భవన్లో ఆయన
నోయిడాలోని జీ మీడియా లో పని చేస్తున్న 28 మందికి కరోనా పాజిటివ్ ని తేలింది. దీంతో ఆ ఛానల్ స్టూడియోను సీజ్ చేశారు. గత వారంలో ఒక జర్నలిస్ట్ కు కరోనా అని తేలగా.. ఆఫీసులో మిగతా ఉద్యోగులకు కరోనా టెస్ట్
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ లో ఉండిపోయాయి. దీంతో అన్ని పరీక్షలు వాయిదా పడిన సంగతి విదితమే. అయితే తాజాగా డిగ్రీ పరీక్షలను నిర్వహించేందుకు అధికార
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందకుండా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సంవత్సరం ఇండియన్
కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ విధించాయి. లాక్డౌన్ సడలింపులతో కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి.. దీంతో.. పెద్ద సంఖ్యలో మందుబాబులు తరలిరావడంతో.. ఎక్కడ చూసినా భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి.. కొన్ని షాపుల దగ్గర భౌతిక దూరాన్ని పాట�