భయం ఓ జంటను నిలువునా బలి తీసుకుంది. కరోనాతో బాధపడుతున్న దంపతులు పోస్ట్ కోవిడ్ తర్వాత వచ్చే ఫంగస్ల గురించి వస్తున్న వార్తలు విని భయాందోళనకు గురయ్యారు.
కరోనా తీసుకొచ్చిన విషాదాలు అన్నీ, ఇన్నీ కావు. దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేస్తుంది. ఎంతోమందిని ఇప్పటికే కోల్పోయాం. చాలామంది ప్రస్తుతం...
Couple Commits Suicide: మహబూబ్నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దంపతులు ఇద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్కు చెందిన భార్యాభర్తలు...