Telangana MLC Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. ఈ మేరకు పకడ్బంధీగా బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 10వ తేదీన
గోవా స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జోరు చూపింది. లోకల్ ఫైట్లో విన్నర్గా నిలిచింది. గోవాలోని 49 జెడ్పీ స్థానాలకు గాను 32 స్థానాల్లో గెలిచి తన పట్టు నిలుపుకుంది.
శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ ...
సిద్దిపేటజిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది . ఇప్పటి వరకు 12 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి భాజపా అభ్యర్థి రఘునందన్రావు 4,030 ఓట్లతతో మొదటి స్థానం, తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత రెండో స్థానం, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్రెడ్డి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇంకా 11 రౌండ్ల ఓట్లు లెక్కించాల్స�
సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు ముగిసిన వరుసగా మొదటి ఐదు రౌండ్లలో జరిగిన కౌంటింగ్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యాన్ని కొనసాగించగా, ఆరు, ఏడు, ఎనిమిది రౌండ్లలో టీఆర్ఎస్ తన సత్తా చాటుతోంది. ఆరవ రౌండ�
సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు ముగిసిన వరుసగా మొదటి ఐదు రౌండ్లలో జరిగిన కౌంటింగ్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 20,226 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత కు 17,559 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి శ్
తెలంగాణలోని దుబ్బాక శాసనసభ ఉపఎన్నిక కౌంటింగ్ మరికాసేపట్లో అంటే ఈ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. సిద్దిపేట పట్టణం పొన్నాల శివారులోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వివిధ సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరును సూచిస్తుండగా,
దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఈ నేపధ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు, మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాలు ఆసక్తిరేపుతున్నాయి. రాష్ట్రంలోని 28 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 3న ఉపఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం 19 జిల్లాల్లో ఉన్న 28 అసెంబ్లీ �
బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 55 కేంద్రాల్లో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు. 243 అసెంబ్లీ స్థానాలకుగాను 3 దశల్లో జరిగిన పోలింగ్ కు సంబంధించి, ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు.. అనంతరం ఈవీఎంల ఓట్ల కౌ
నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక కౌంటింగ్ నేడు ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ షురూ చేస్తారు. మొత్తం ఓటర్లు 824మంది కాగా, పోలైన ఓట్లు 823గా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 02. రెండు రౌండ్లలో సాగే ఈ కౌంటింగ్ 6 టేబుళ్ళమీద జరుగుతుంది. మొదటి రౌండ్ లో 6 వందల ఓట్లు, రెండో రౌండ్ లో 223 ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో పార్టీకి 8 మంది ఏజ