Telangana: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిఫలం ఎలా వుందో చూపిస్తా చూడండని ఓ MLA హల్ చల్ చేశాడు.. వ్యవసాయ బావిలో చేతికి అందుతున్న నీళ్లను చెంబుతో సేకరించి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర కేంద్రం ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. మంత్రి పేర్ని దేశాన్ని నాని బాబాలు పాలిస్తున్నారని
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా జరగకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని ప్రధాని మోదీ ఆరోపించారు. పెగాసస్ వివాదం, రైతుల నిరసన తదితర సమస్యలపై సభల్లో చర్చ జరగకుండా కాంగ్రెస్, ఇతర విపక్షాలు మాటిమాటికీ రభస సృష్టిస్తున్నాయని ఆయన అన్నారు.
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న విషయం తెలిసిందే. సాధారణ రాజకీయాలను తలపిస్తున్నాయి. ‘మా’ అధ్యక్ష పోటీకి ఏకంగా నలుగురు పోటీ పడుతుండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మరీ ముఖ్యంగా ప్రకాశ్ రాజ్కు మెగా ఫ్యామిలీ మద్దతు పలకడం..వివరాల్లోకి వెళితే..
దేశంలో కరోనా వైరస్ కొరత తీవ్రంగా ఉందని, ప్రభుత్వం ముందే జాగ్రత్త పడిఉంటే సెకండ్ కోవిద్ వేవ్ వచ్చి ఉండేది కాదని, పైగా థర్డ్ వేవ్ వస్తుందన్న ఆందోళన నేపథ్యంలో మన పిల్లలను మనం రక్షించుకునేవారమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన...
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలను విమర్శిస్తూ తెలుగుదేశం నేత నారా లోకేశ్ చేసిన ట్వీట్పై ఎంపీ బాలశౌరి మండిపడ్డారు. లోకేశ్ ట్వీట్లో పోస్టు చేసిన వీడియోలో..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కరోనాతో..
ఏపీ మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అప్పలరాజు వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీకాకుళంజిల్లా పలాసలోని గౌతులచ్చన్న...
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార బరిలోకి నేరుగా దిగకపోయినా.. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి పార్టీల నాయకులను రఫ్సాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకురాలు విజయశాంతి.
ఇండో-పసిఫిక్లోని ఇతర దేశాల ప్రత్యేక ఆర్థిక మండలాల్లోకి చైనా ప్రవేశించాలని చూస్తే అడ్డుకుంటామని అమెరికా హెచ్చరించింది.