IAS అధికారి సంజయ్ పోప్లీ కుమారుడు కార్తీక్ తుపాకీ కాల్పుల్లో చనిపోయాడు. తనను తాను కాల్చుకుని చనిపోయాడా.. ఎవరైనా కాల్చారా అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఘటన జరిగిన టైమ్లో పోప్లీ నివాసంలో విజిలెన్స్ రైడ్స్ జరుగుతున్నాయి.
సమాజానికి చీడ పీడలా పట్టుకున్న అవినీతిని అంతమొందించేందుకు ఏపీ సర్కార్(Andhra Pradesh) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఇతరుల అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ను...
CM KCR on Central government: బీజేపీ ప్రభుత్వ పాపాల పుట్ట బయటపెడతా.. ఢిల్లీ గడ్డపై ఆధారాలను ప్రజల ముందుపెడతా అంటూ ఘాటుగా విమర్శలు చేస్తున్న సీఎం కేసీఆర్.. నిజంగానే కేంద్రం అవినీతిపై ఎవిడెన్స్ సేకరించారా?
Inspector raj thrives: అనేక వ్యాపారాలకు భారతదేశం కేంద్రంగా ఉంది. దేశంలో రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న అనేక మంది ఔత్సాహిత పారిశ్రామిక(Entrepreneurs) వేత్తగా ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు తమ వ్యాపారాలను విస్తరించారు. కానీ మన దేశంలో మాత్రం..