Exams: కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపినట్లే విద్యా రంగంపై కూడా ప్రతికూల ప్రభావం చూపింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రెండు అకడమిక్ ఇయర్లు ప్రశ్నార్థకంగా మారాయి. పరీక్షలు లేకుండానే విద్యార్థులను...
Hyderabad: కరోనా ఉన్నట్లా లేనట్టా? ప్రస్తుతం పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. సెకండ్ వేవ్ సమయంలో యావత్ ఎంతటి ఘోర విపత్కర పరిస్థితులను ఎదుర్కొందో అందరికీ తెలిసిందే.
మరో మూడు రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ మొదలుకానుంది. ఇప్పటికే ఒలింపిక్ క్రీడా గ్రామానికి అథ్లెట్లు చేరుకుంటున్నారు. భారత్ నుంచి మొదటి విడతగా కొంతమంది ప్లేయర్లు టోక్యో చేరుకుని, ప్రాక్టీస్లో మునిగిపోయారు.
Gangster Chota Rajan: అంతా చనిపోయాడని నిర్ధారించేశారు. కానీ, కరోనా మీద పోరాడి గెలిచాడు. కరోనాతో జరిగిన యుద్ధంలో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ విజయం సాధించాడు.
గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అప్పు కట్టలేదని మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపేశారు. జిల్లాలో దుర్మార్గుడు అప్పు కట్టాలంటూ రెచ్చిపోయాడు. నకరికల్లు మండలం శివాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోనముక్కల శ్రీనివాసరెడ్డి వద్ద బాధిత మహిళ 3.80 లక్షల అప్పు చేసింది. అప్పు తీర్చాలంటూ ఒత్తి తెచచాడు. కరోనా సమయంలో తీర్చడం క�
రోజు రోజుకు రాజమండ్రిలో కొవిడ్ వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రాజమండ్రి అర్బన్ పరిధిలో విజృంభన అధికంగా ఉంది. ఈ ఒక్క రోజే కొత్తగా 92 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా అధికారిక లెక్కలు చెబతున్నాయి. ఇప్పటి వరకు అర్బన్ పరిధిలో 1910 మంది కరోనా బాధితులు ఉన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 51 కట్టడి ప్రాంతాల్లో అధికారులు ఆంక్షల