తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా.. పలు జిల్లాలో లాక్ డౌన్ విధిస్తున్నారు అధికారులు. తాజాగా నల్గొండ జిల్లాలో ఈ నెల 30వ తేదీ నుంచి ఆగష్టు 14వ తేదీ వరకూ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం క్యాంప్ ఆఫీసులో వ్యాపారులతో సమావేశ�
తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 1610 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 57,142కి చేరింది. మృతుల సంఖ్య...
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా యాభై వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. అయితే అదే సమయంలో రోజుకు కొందరు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతుండటం ఊరటనిస్తోంది. తాజగా గురువారం �
కరోనా మహమ్మారి తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తోందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1096కి చేరుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాను జయించి.. ఆస్పత్రుల నుంచి మొత్తం 628 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు. ఇక మంగళవారం నాడు కూడా 43 మంది కరోనా మహమ్మా�
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటి వరకు నలభై వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక వీరిలో పది వేల మందికి పైగా కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటి వరకు వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా క్రమక్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరు�
తెలంగాణలో కరోనా మహమ్మారి కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతుందని అంతా ఊపిరి పీల్చుకుంటుండగా.. మళ్లీ సడన్గా కేసులు పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న వరుసగా మూడు నాలుగు రోజులు సింగిల్ డిజిట్ నమోదైన కేసులు.. అకస్మాత్తుగా మళ్లీ డబుల్ డిజిట్కు చేరుకుంటున్నాయి. శనివారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అంతేకాదు.. కరోనా బారినపడ�
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ముప్పై ఐదు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వెయ్యికి పైగా కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓ రోజు కేసులు పెరుగుతున్నాయి. మరో రోజు తగ్గుతున్నాయి. తాజాగా మొన్నటి వరకు వరుసగా సింగిల్ డిజిట్కు పరిమితమైన కేసుల
దేశంలో కరోనా వ్యాప్తికి అజ్యం పోసిన సంఘటన ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలేనన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇదే తరహాలో ఇప్పుడు మరో మసీదు ఘటన కలకలం రేపుతోంది. ఆ ప్రార్థనల తాలూకు ఆనవాళ్లు..