Coronavirus tests for pets: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. అత్యధిక కేసులు భారత్లోనే
కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ ల్యాబ్ల్లో కరోనా వైద్య పరీక్షల నిర్వహణపై ఏపీ భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు
కరోనా వైరస్ టెస్టులను కాస్త తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెల్త్ వర్కర్లను హెచ్చరించారు. టెస్టుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ.. మరిన్ని కేసులు బయటపడుతున్నాయన్నారు. ఓక్లహామాలో జరిగిన ఓ కార్యక్రమంలో..
చైనాలోని వూహాన్ సిటీలో ప్రజలందరికీ కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించారు. రోజురోజుకీ కొత్త కేసులు బయటపడుతుండడంతో అక్కడి అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సిటీలో కోటీ 10 లక్షల జనాభా ఉంది. సాధారణ టెస్టులతో బాటు ప్రజలకు ‘న్యూక్లియిక్’ టెస్టులు సైతం చేస్తారట. 10 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తున్నా�
కేరళకి చెందిన ఒక మహిళకి 19 సార్లు కరోనా పాజిటివ్ గా వచ్చిన విషయం తెలిసిందే ఆ మహిళకి తాజాగా మరో రెండు సార్లు కోవిడ్ నిర్ధారణ టెస్ట్లు నిర్వహించారు.
భారత్ లో కరోనా వ్యాప్తి రోజురోజుకు విస్తరిస్తోంది. దీంతో ఈ నెల 14తో ముగియనున్న లాక్ డౌన్ కూడా పెంచాలన్న యోచనలో కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఈ క్రమంలో కరోనా టెస్టులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులు రోజురోజుకు పెరుగుతోన్న ప్రస్తుతం ప్రైవేటు ల్యాబుల్లో సైతం కరోనా పరీక్షల�
కరోనా వైరస్ నేపథ్యంలో ఫీవర్ హాస్పిటల్, గాంధీ, చెస్ట్ హాస్పిటల్ లో ఐసోలేషన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినట్లు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. రమేష్ రెడ్డి టీవీ9 కు వివరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా గాంధీ హాస్పటల్ లో కరోనా డయాగ్నొస్టిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఒక టెస్ట్ కు 6 నుండి 8