లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శనివారం నుంచి ఎసిలు అమ్మే షాపులు, ఆటో మొబైల్ షో రూములు, ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే వనస్థలిపురం ప్రాంతంలో మాత్రం కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు కాలనీలు, హుడాసాయి నగర్, ఎ, బి టైప్ కాలనీలు, ఎస్కేడీ నగర్, కమలానగర్, సచివాలయ నగర్ కాలనీలను రేపటి నుంచి వారం రోజులుగా కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర�
కరోనా విస్తరణ రోజు రోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంను కరోనా వైరస్ హాస్పిట్ కమ్ క్వారంటైన్ సెంటర్గా మార్చిన విషయం తెలిసిందే.
కరోనా విస్తరణను అరికట్టేందుకు భారత ప్రభుత్వం లాక్డౌన్ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్డౌన్ను కొంతమంది సరిగా పాటించడం లేదు. చిన్న చిన్న కారణాలు చెబుతూ రోడ్ల మీదకు వస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 75శాతం కోత విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.