UK Prince Charles: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. దీంతోపాటు పుట్టుకొస్తున్న కరోనా (Coronavirus) వేరియంట్లు
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న రాత్రి హెల్త్ చెకప్లో పాజిటివ్గా నిర్దారణ అయింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని
Coronavirus positive: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కాగా.. నెలక్రితం భారీగా నమోదైన కేసులు, మరణాలు కాస్త ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో
సిక్కింలో దాదాపు 100 మంది బౌద్ధ సన్యాసులకు కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. దీంతో ఆశ్చర్యపోయిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బుద్దిస్ట్ ఆధ్యాత్మిక కేంద్రం పైనా ప్రత్యేక దృష్టి పెట్టింది.
షీనా బోరా హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషిఇంద్రాణి ముఖర్జియా సహా 39 మంది మహిళా ఖైదీలకు కరోనా పాజిటివ్ సోకింది. ముంబై లోని బైకుల్లా జైల్లో వీరికి రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నిర్వహించగా వీరు కరోనా పాజిటివ్ బారిన పడినట్టు తేలిందని జైలు అధికారి ఒకరు తెలిపారు.
Education Minister Ramesh Pokhriyal: దేశంలో కరోనా భూతం అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకూ ఈ మహమ్మారి కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఎన్ని జాగ్రత్త చర్యలు
AIIMS - Sir Ganga Ram Hospital: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు వేలల్లో వెలుగులోకి వస్తున్నాయి. లక్షకుపైగా రికార్డు స్థాయిలో