కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ.. అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షలకు పైగా టెస్టులు నిర్వహించి రికార్డు సృష్టించింది.
కరోనా పాజిటివ్ వస్తే ఏం చేయాలి.? ఎవరిని సంప్రదించాలి.? ఎక్కడికి వెళ్ళాలి.? ఇప్పటివరకు ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలామంది ప్రజలకు తెలియదు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో ఇవాళ్టి నుంచి కఠినమైన ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ వెల్లడించారు.
Covid Emergency Numbers In AP: కరోనా సమాచారానికై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ ఎమర్జెన్సీ నెంబర్లు ప్రజలకు కొండంత భరోసాను ఇస్తున్నాయి. సామాన్యులకు రాష్ట్రంలోని క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలు, డాక్టర్లు, ఏఎన్ఎంల వివరాలు తెలపడమే కాకుండా కరోనా బాధితులకు, అనుమనితులకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను కూడా తెలియజేస్తున్నారు. కరోనా పాజిటివ్
దేవుళ్లకూ కరోనా తిప్పలు తప్పట్లేదు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రతరం అవుతున్న నేపధ్యంలో ఈసారి ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆన్లైన్ టికెట్లను రెండు నెలలు ముందుగానే ఇస్తామని అధికారులు తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ జిల్లాలోనూ రూ. కోటి వ్యయంతో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
కరోనాపై పోరులో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల సహకారం తీసుకోవాలన్న ఆయన.. వెంటనే వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకూ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా కోనసీమలో వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది.
కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం మరో రికార్డును క్రియేట్ చేసింది. ప్రతీ రోజూ 12 వేలకు పైగా కరోనా టెస్టులు నిర్వహిస్తూ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. అటు పరీక్షల నిర్వహణతో పాటుగా జిల్లాల వారీగా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలన్నీ అందిస్తున్నట్లు ఏపీ కరోనా నోడల్ ఆఫీసర్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటిక�
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దీనితో మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2137కి చేరింది. యాక్టివ్ కేసులు 948 ఉండగా.. వైరస్ బారి నుంచి కోలుకుని 1142 మంది ఆసుపత్రుల �