తెలుగు వార్తలు » Coronavirus outbreak
కరోనా వైరస్ వ్యాప్తిపై హైదరాబాద్కు చెందిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు తాజా హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలోకి కరోనా వైరస్ ప్రవేశించి ఏడాది ముగిసిన నేపథ్యంలో సీసీఎంబీ, ఎన్ఐఎన్, భారత్ బయోటెక్ సంస్థల సంయుక్తంగా ఓ అధ్యయనం...
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలో అందుబాటులోకి రానున్న మరికొన్ని కరోనా వ్యాక్సిన్లపై చర్చ మొదైలంది. వివిధ దేశాల పరిశోధనలతో కలిసి పని చేస్తున్న భారత కంపెనీలు త్వరలోనే వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతులు పొందే ఛాన్సుంది.
కరోనా వ్యాక్సినేషన్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఇప్పటి వరకు ఉన్న ఓ నిబంధనను ఎత్తివేసింది. ఈ వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఓ ట్వీట్ పోస్టు చేశారు.
తెలంగాణలో కరోనా వైరస్ ప్రవేశించి నేటికి (మార్చి 2) సరిగ్గా ఏడాది. ఈ ఏడాది కాలంలో కరోనా వైరస్ రాష్ట్రాన్ని ఎలా కుదిపేసింది. నియంత్రణలో ఎదురైన పరిస్థితులు, గణాంకాలపై ఓ ఆబ్జర్వేషన్ ఇది.
విద్యాసంవత్సరం ముగింపు దశలో విద్యాసంస్థలు పున: ప్రారంభమవుతున్న విచిత్రమైన పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎదురైంది. కరోనా మహమ్మారి ఏకంగా ఓ ఏడాదిని మింగేసిన దరిమిలా..
మార్చి 1వ తేదీ నుంచి పెద్ద ఎత్తున చేపట్టనున్న రెండో దశ కరోనా వ్యాక్సిన్కు సంబంధించి ధరను ఖరారు చేసింది ప్రభుత్వం. 60 ఏళ్ళకు పైబడి వారితోపాటు 45 ఏళ్ళు దాటి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి...
South Central Railway: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ క్రమక్రమంగా ప్రత్యేక రైళ్ల సర్వీసులను పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలోనే..
తెలంగాణకు కరోనా సెకెండ్ వేవ్ ముప్పు పొంచి వుంది. ఈ మేరకు జారీ అయిన హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్ర సరిహద్దులో స్క్రీనింగ్ టెస్టులు మొదలు పెట్టారు. కానీ...
International Covid-19 cases Updates: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏడాది గడిచినప్పటికీ.. ప్రతీ రోజూ నమోదయ్యే పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య..
దేశంలో కరోనా మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా సోకిన వారు కోలుకుంటుండడం, వైరస్ విస్తరణ తగ్గడం, వ్యాక్సిన్ పంపిణీ వేగవంతమవడంతో ఇక కరోనా మహమ్మారి భయం…