తెలుగు వార్తలు » Coronavirus news updates » Page 3
ఏప్రిల్ 14 తర్వాత ఏం జరగబోతోంది..? 21 రోజుల లాక్డౌన్ ఎత్తివేస్తారా? పొడిగిస్తారా? అప్పటి వరకు కరోనా మహమ్మారి కంట్రోల్లోకి వస్తుందా? అసలు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? కరోనా అదుపులోకి రాకపోతే ఏం చర్యలు తీసుకుంటారు? ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ మెదలుతున్నాయి.. వీటిపైనే అంతటా చర్చ సాగుతోంది. ఎప్పటికప్పుడు కేంద్ర ఆ
ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ మహమ్మారికి విరుగుడును కనుగునేందుకు శాస్త్రవేత్తలకు భారీ నిధులను కేటాయిస్తున్నాయి.
కరోనా విస్తరిస్తోన్న ప్రపంచవ్యాప్తంగా దేశాలు అప్రమత్తమయ్యాయి. కొత్తగా పుట్టుకొచ్చిన ఈ వైరస్ ఆట కట్టించే వ్యాక్సిన్ను తయారుచేసే పనిలో అన్ని దేశాలు పడ్డాయి. ఈ క్రమంలో జర్మనీకి చెందిన క్యూర్వ్యాక్ అనే ఔషద పరిశోధన సంస్థ కరోనాకు వ్యాక్సిన్ను కనుగొనడంలో కొంత పురోగతి సాధించింది. ఇదిలా ఉంటే ఈ వ్యాక్సిన్ను హస్తగతం చ�
ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్(కొవిడ్-19)ను అంతమొందించేందుకు జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు నడుం బిగించారు. ఈ వైరస్ పనిపట్టేలా మందును తయారు చేయడంలో తలమునకలయ్యారు
Coronavirus Outbreak: ఏపీలోని విజయవాడలో కరోనా కలకలం చెలరేగింది. జర్మనీ నుంచి ఓ వ్యక్తికీ కరోనా లక్షణాలు ఉన్నాయంటూ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. విజయవాడకు చెందిన లక్ష్మారెడ్డి కొద్దికాలంగా జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గతవారం హైదరాబాద్లో ప్రాజెక్ట్ పని మీద వచ్చి.. ఆ తర్వాత విజయవాడకు చేరుకు�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరణ రోజురోజుకు పెరుగుతోంది. చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్.. ఇప్పుడు ఆ దేశం సహా ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య వెయ్యికి దాటింది. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారి విస్తరణపై హంబోల్ట్ విశ్వవిద్యాలయం, జర్మనీలోని రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ పర�
కరోనా మహమ్మారి డ్రాగన్ కంట్రీ చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ వ్యాధి బారిన పడి.. మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 800 దాటేసింది.. మరో 37వేల మందికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయి. జనాభా ఎక్కువగా ఉన్న దేశం కావడంతో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో చైనా అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశం సరిహద్దులను మూసేయడంతో
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొత్తం 26 దేశాల్లో ఈ వైరస్ విస్తరించినట్లు తెలుస్తుండగా.. మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చైనాలోని హుబెయ్ ఫ్రావిన్సులో 24 గంటల వ్యవధిలో ఈ వ్యాధి సోకిన 64మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. దీంతో చైనాలో కరోనా మరణాల సంఖ్య 425కు చేరింది. కాగా చైనాలో ఇంకా 20,438 మందిలో ఈ వైరస్ ఉన్నట్లు గ