తెలుగు వార్తలు » Coronavirus news updates » Page 2
వైద్యుల నిర్లక్ష్యంతో కరోనా లక్షణాలున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. బద్వాలీ చౌకీ ప్రాంతానికి చెందిన పాండు చందానే (60) అనే వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు
తన భర్తకు కరోనా లక్షణాలు కనిపించాయని నటి శ్రియ వెల్లడించారు. తన భర్త ఆండ్రూ కొచీవ్కు పొడి దగ్గు, జ్వరం లాంటి కరోనా లక్షణాలు కనిపించాయని ఆమె తెలిపారు. దీంతో వెంటనే తాము స్పెయిన్ లోని బార్సెలోనాలోని ఆసుపత్రికి వెళ్లినట్లు శ్రియ పేర్కొన్నారు. అయితే అప్పుడు అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా.. డాక్టర్లు తమను ఇంటి దగ్గరే క్వ�
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. సౌదీ రాజకుటుంబానికి సోకింది. ఆ కుటుంబంలో 150మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది.
Coronavirus Updates: దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ 30 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు పాకింది. ఇప్పటివరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4421కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే 114 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. అటు 326 మంది కోలుకున్నారు. అంతేకాకుండా నిన్న ఒక్క రోజే కొత�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ ఓ బాధితుడు ఆసుపత్రి నుంచి పరారవ్వడం కలకలం రేపుతోంది. గద్వాలకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్లోని గాంధీ
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి ఢిల్లీలోని తబ్లీగీ జమాత్లో పాల్గొని..దేశంలో కరోనా వ్యాప్తికి కారణమైన 960 మంది విదేశీలయుల వీసాలను రద్దు చేసింది. “హోం మంత్రిత్వ శాఖ 960 మంది విదేశీయులను బ్లాక్ లిస్ట్ చేసింది. పర్యాటక వీసాలపై వచ్చి తబ్లిఘి జమాత్ కార్యకలాపాలలో పాల్గొన్నందుకు వా�
కరోనా మహమ్మారి బారిన పడిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోరి కోలుకున్న విషయం తెలిసిందే. కరోనా నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు.
కరోనా మహమ్మారి బారిన పడిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోరి కోలుకున్నారు. 16 రోజుల చికిత్స తరువాత గ్రెగొరీ కోలుకున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ పొలిటికల్ పంచ్ డైలాగ్స్ తో ప్రతిపక్ష పార్టీల నేతలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు. ఆయన ప్రసంగాలకు జనాదారణ ఓ రేంజ్ లో ఉంటుంది. గతంలో కూడా టీవీ రేటింగ్స్ పరంగా ఆయన స్పీచ్ లు రికార్డు క్రియేట్ చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. కానీ, ఈ నెల 24న ప్రధాని చేసిన దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటన �
కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుంది. తాజాగా మరో ఏడు కేసులు నమోదు కావడంతో.. ఆ రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 62కు చేరుకుంది. ఇందులో కోవిడ్ ప్రభావంతో చనిపోయినవారు ముగ్గురు ఉండగా, వ్యాధి తగ్గిపోయి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినవారు నలుగురు ఉన్నారు. కాగా కొత్తగా పాజిటివ్ వచ్చిన కేసుల్ల